జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని విద్యుత్తుశాఖ మాజీమంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. తమ వాదన వినకుండా, పూర్తిస్థాయిలో విచారించకుండానే ఓ నిర్ణయానికి ఎలా వచ్చేస్త�
ఒక జస్టిస్ను ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
బీఆర్ఎస్ హయాంలో చేసిన విద్యుత్తు ఒప్పందాల్లో అవినీతి జరిగిందని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీని కేసీఆర్ కించపరుస్తున్నారని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించార�
త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకొనే బక్రీద్ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. దైవాజ్ఞను అనుసరించి సమాజ హితంకోరి ప్రతీ మానవుడు నిస్వార్థ సేవలను అందించాలనే సందే
తెలంగాణకు నష్టం వాటిల్లే పనిని కేసీఆర్ ఎన్నడూ చేయరని విద్యుత్తుశాఖ మంత్రి మాజీ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. సబ్ క్రిటికల్కు, సూపర్క్రిటికల్కు తేడా తెలియనివాళ్లు కూడా తమపై నిందలేస్తే ఎలా స�
తెలంగాణలో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్ చెల్లదని మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్పష్టంచేశారు. ఎంక్వైరీ కమిషన్ బా�
రాష్ట్రం ఏర్పడ్డనాడు తెలంగాణలో విద్యుత్తు రంగం అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండడం అనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్తు రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్
గత ప్రభుత్వంపై కక్ష సాధింపు కోసమే విద్యుత్తు రంగంపై కాంగ్రెస్ సర్కారు కమిషన్ వేసిందని రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. వాస్తవాలను పకనపెట్టి గత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే �
విద్యుత్ కొనుగోలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. కేంద్ర, రాష్ట్ర అనుమతులు సాధిస్తూ ముందుకెళ్లామని చెప్ప
నిందారోపణలు, కమిషన్లు, విచారణలు విలువైన నాయకత్వాల ప్రతిష్టను వధిస్తాయని ఏ పాలకుడైనా భ్రమపడితే అవివేకమే అవుతుందని గతం మనకు చెప్తున్నది. కానీ, గతంలోకి తొంగిచూసి, వర్తమానం విలువను అర్థం చేసుకొని, భవిష్యత్
తెలుగు పాఠ్యపుస్తకాల ముందుమాటలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సహా పలువురు మాజీ మంత్రుల పేర్లను తొలగించే విషయంలో విద్యాశాఖ పూటకో రీతిన ఆదేశాలివ్వడం గందరగోళానికి దారితీసింది.