పదేళ్ల కేసీఆర్ పాలనలో పారిశ్రామికీకరణ పరుగందుకున్నది. అందుకు ప్రభుత్వం తెచ్చిన నూతన విధానాలే కాదు, నాణ్యమైన కరెంట్ కూడా ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.
మన బొగ్గు.. మన హకు అని, కాపా డి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బొగ్గు గనుల వేలంపై మాజీమంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
పోచారం శ్రీనివాస్రెడ్డికి పదేండ్ల కాలంలో కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని, ఎప్పుడు కూడా ‘తమరు’ అనే సంబోధించేవారని, ఆయన కొడుకులకు మంచి పదవులిచ్చి ప్రోత్సహించారని ఇంత చేసినా ఆయన పార్టీ మారడమంటే నయవంచనే
MLA Jagadish Reddy | సింగరేణి బొగ్గు గనులను వేలం వేయడం అనేది.. సింగరేణికి ఉరి వేయడమే అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
BRSV | మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్వీకి చెందిన విద్యార్థి నాయకులపై కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడ్�
Telangana | కొత్త రాష్ట్రమైన తెలంగాణ పదేళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించి.. మరిన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసేందుకు ఒక సక్సెస్ఫుల్గా మోడల్ అయ్యిందంటూ ప్రపంచంలోని ప్రఖ్యాత మ్యాగజైన్ ది ఎకానమిస్ట్ కథనాన్న�
Pocharam Srinivas Reddy | తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం పోచారం ఇంటికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆయనను కాంగ్రెస్లో చేరాల
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి (జూన్ 21) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి త్యాగాలను కృషిని స్మరించుకున్నా
KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిని తొమ్మిదిన్నరేండ్లు కాపాడితే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండి
రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల పరిస్థితి దయనీయంగా మారిందని ప్రభుత్వ మాజీ సలహాదారు కేవీ రమణాచారి (KV Ramana Chary) అన్నారు. వేలాది అర్చక కుటుంబాలు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులు చూ
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు విద్యుత్తు విషయంలో పాలకులు ఘోర తప్పిదాలు చేశారు. అనేక తప్పుడు విధానాలను అనుసరించి ప్రజాధనాన్ని ఇష్టారీతిన ప్రైవేట్ కంపెనీలకు దోచిపెట్టారు.