Manmohan Singh | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని పీవీ తెచ్చిన ఆర్థిక సంసరణలను అమలు చేయడంలో ఆర్థ
నాలుగేండ్ల క్రితం నుంచి గతేడాది వరకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ మైనార్టీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్ల నిధులు కేటాయించింది. 2018-19లో చిన్నతరహా ఉపాధి పరిశ్�
KCR | క్రిస్మస్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
MLA Jagadish Reddy | యేసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శనీయమని.. అందరి ప్రార్థనలు ఫలించి ప్రశాంతంగా జీవించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై దాఖలైన ప్రైవేటు పిటిషన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుకు ఊరట లభించింది. ఆ పిటిషన్పై విచారణ చేపట్టాలన్న భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి నిర్ణయ�
క్రిస్మస్ పండుగకు రెండు రోజుల సెలవులు ప్రకటించిన ఘనత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుదేనని శాసనమండలిలో బీఆర్ఎస్ పక్షనేత సిరికొండ మధుసూదనాచారి ప్రశంసించారు. కిస్మస్ గిఫ్ట్గ
చరిత్ర అంటే చెరిపివేయలేని వాస్తవం. చరిత్రలో భాగమయ్యే వారు చాలా అరుదు. కొంత మంది మాత్రమే పుస్తకాలకు రచనా వస్తువవుతారు. చరిత్ర సృష్టించిన వారిగా చరిత్రలో నిలిచిపోతారు. దీనిని ఎవరూ మార్చలేరు. మార్చడం ఎవరి త�
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పాపులను సైతం క్షమించిన క్రీస్తు మానవాళికి ఆదర్శం అని ఆయన పేర్కొన్నారు.
Harish Rao | మెన్నోనైట్ బ్రదర్న్ క్రైస్తవ సంఘం ప్రతినిధులు క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని మాజీ మంత్రి హరీశ్రావును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. సామాన్యుల జీవన ఇతివృత్తాలకు వెండితెర గౌరవం కల్పించిన గొప్ప దర్శకుడని
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కొన్నది కాకరకాయ.. కొసిరింది గుమ్మడికాయ అన్నట్లు కాంగ్రెస్ సర్కార్ తీరు ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధ�
మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట్, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి�