ముఖ్యమంత్రి పదవి శాశ్వతమైనది కాదు. తీన్మార్ మల్లన్న ైస్టెల్లో చెప్పాలంటే సీఎం జీతగాడు మాత్రమే. కానీ, రేవంత్ మాత్రం తనకు అధికారం శాశ్వతమన్నట్టు వ్యవహరిస్తున్నారు.
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిందని, సీఎం రేవంత్ కుట్ర రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిద్దిపేట బీఆర్ఎస్ సీనియర్ నా
KCR | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చరిత్రలో తొలిసారిగా కాకతీయ కాల్వ చివరి భూముల వరకు గోదావరి జలాలు పుష్కలంగా అందుతున్నాయి. మరోవైపు, కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను సైతం ప్రాధాన్య క్రమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం
అధికారుల నిర్లక్ష్యం వల్ల కల్యాణలక్ష్మి చెక్కులు రిజెక్ట్ కావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏనాడూ రిజెక్ట్ కాని చెక్కులు ఇప్పుడు రిజెక్ట్ కావడం ఏమిటని ప్రశ్నిస�
బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ రహదారులకు పెద్దపీట వేసి, దశలవారీగా రోడ్ల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు కేటాయించి తదనుగుణంగా పనులు చేపట్టింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం పరిస్థితి అందుకు భి�
ఉమ్మడి రాష్ట్రంలో వైద్యారోగ్య రంగం కునారిల్లగా.. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’ దిశగా వేగంగా అడుగులు వేసింది. వైద్యరంగంలో దేశంలోనే అగ్రభాగానికి చేరింది.
కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఎదిగిందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగం అవతరించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యసభలో మంగళవారం ప్రత్యేక చర్చలో సు�
దేశంలో ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మ�
సముద్రంలో తెరచాపతో నావ నడిపే నావికునికి గాలివాటాన్ని పసిగట్టి దాన్ని దరికి చేర్చే తత్వం సహజంగా ఉన్నట్టే.. సమస్య మూలాలు ఎరుకైనోడికి పరిష్కారం ఎరుకైతదట. అలాగే కొంతమందిలో నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉంటాయి.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై కక్షసాధింపు చర్యలు ఉంటున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekananda) విమర్శించారు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల పేరు