KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి సర్కార్.. గురుకుల విద్యాసంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారన
రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని, బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేదిలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వా�
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఖమ్మం రూరల్ మండల పరిధిలో ఉన్న జిల్లా �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని, రాష్ట్రం సాధించిన కేసీఆర్ను తెలంగాణ నుంచి బహిష్కరించాలని మాట్లాడడం ఏమిటని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించ�
రాష్ట్రం సాధించి పెట్టిన కేసీఆర్ను తెలంగాణ నుంచి బహిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడడంపై మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తంచేశారు.
పచ్చటి మొక్కే మా జననేతకు ఘనమైన కానుక అని ఎమ్మెల్సీ నవీన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ రథసారథి, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జ న్మదినం
విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి రాషా్ర్టనికి సీఎం కావడం తెలంగాణ ప్రజలకు శాపమని మాజీ మంత్రి, ఎమ్మేల్యే గుంతకండ్ల జగీదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహ�
అసూయాద్వేషాలు ఆపాదమస్తకాన్ని దహిస్తుంటే ఆ మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది? నిరాశా నిస్పృహలు నిలువెల్లా పోటెత్తి పోతుంటే ఆతని మానసిక అలజడి ఎట్టుంటుంది? అచ్చం ఇప్పటి తెలంగాణ పాలకుడ్ని చూసినట్టే ఉంటుంది.
తెలంగాణ ఉద్యమ సారథి, స్వరాష్ట్ర సాధకుడు, అభివృద్ధి కాముకుడు, బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం కేసీ�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు దఫాలుగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నడిపింది. వినూత్న పథకాలతో ఐక్యరాజ్య సమితిని సైతం మెప్పించింది.
కేసీఆర్ పాలన మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యా