తాగునీటి కోసం ఆ గ్రామస్తులు భగీరథ ప్రయత్నం చేయక తప్పడం లేదు. రెండు నెలలుగా గ్రామానికి శుద్ధ జలాలు సరఫరా కావడం లేదు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా .. పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేస్త�
పెద్దమందడి మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు రావుల చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. �
Gajwel | కేసీఆర్ హయాంలో గజ్వేల్ను రూ.10 వేల కోట్లతో అన్ని రంగాలలో అభివృద్ది చేశారన్నారు కొండపోచమ్మ దేవాలయ కమిటీ మాజీ డైరెక్టర్ మండల బీఆర్ఎస్ నాయకుడు కనకయ్య. ఎక్కడో ఓదగ్గర ఏమైనా ఒకటి రెండు పనులు మిగిలి ఉంట
ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ల కృషి, సహకారం వల్లనే ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. ఈ అభివృద్ధిని ప్రస్తుత ప్రభుత్వం కూడా ముందుకు తీ
‘చెన్నూర్ నియోజకవర్గంలో నీళ్లు సరిగా లేవు. పంటలు ఎండిపోతున్నాయి. రెండు టీఎంసీల నీళ్లు ఎల్లంపల్లి నుంచి చెన్నూర్ నియోజకవర్గానికి విడుదల చేయాలి’ అని మంత్రిని రిక్వెస్ట్ చేశానంటూ చెన్నూర్ ఎమ్మెల్యే �
చెరువు.. పల్లెకు ఆదెరువు అంటారు. ఒక్క చెరువు ఎంతో మందికి ఉపాధిని ఇస్తుంది. చేపల పెంపకంతో మత్స్యకారులు, ముదిరాజ్లు ఉపాధి పొందుతుంటారు. చెరువు నీటితో రైతులు పంటలు పండించుకుంటారు. చెరువు కట్టపై ఈత చెట్ల పెం�
రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలను చూస్తుంటే... మహాకవి వేమన శతకంలోని ‘అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను..’ అనే పద్యం పదే పదే గుర్తుకువస్తున్నది. అటు అల్పుడు ఇటు శాంతమూర్తి బుద్ధిని పోల్చిన తీరును బేర�
అరువై ఏండ్ల వలసాంధ్రుల పాలనలో తెలంగాణ వంచించబడుతున్న క్రమాన్ని చూసిన కేసీఆర్ చలించిపోయారు. అందుకే టీఆర్ఎస్ అనే ఉద్యమ పార్టీని స్థాపించి, స్వరాష్ట్రమే లక్ష్యంగా ఉద్యమించి నాలుగు కోట్ల ప్రజల అరువై ఏం
‘తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ప్రముఖంగా ఉంది. ఆయ నే ఉద్యమాన్ని నడిపించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లు మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, ప్రతి రంజాన్కు పేద ముస్లింలకు చీరెలు, బట్టలతో కూడిన తోఫా అందజేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తోఫాలు మాయమయ్యాయని మాజీ మం�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస�
Chevella | గ్రామాల్లో మొక్కు నాటితే పచ్చదనంతో పాటు కాలుష్యాని తగ్గించి, వర్షాలు సమవృద్ధిగా కురువడంతో భూగర్బ జలాలు పెరుగుతాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామానికి ఒక పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసింది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అసెంబ్లీలో ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ప్రశంసలు కురిపించారు. సోమవారం బడ్జెట్ పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడిన ఆయన గత బీఆర్ఎస్ పాలనలో అమలైన పథకాలను మెచ్చుకున్నా�