ఎటువంటి ఘడియన తెలంగాణకు ఓట్లొచ్చినయో గాని..అర్థాష్టమ దుర్దశ మోపయ్యింది. శని దైత్యుడు తన జన్మరాశి నుంచి బయటికొచ్చి మన నెత్తి మీద కూసున్నడు. దరిద్రం దాపురిస్తే మేలు కీడు తలపోతల విచక్షణ మందగిస్తుందట.
KCR | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలందరికీ మేలు జరుగాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
Narasimha Nayak | రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో లంబాడీ శాసన సభ్యులకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని తండా పొలిమెరాల్లో కూడా రానివ్వబోమని ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థి సంఘం రాష్ట అధ్యక్షుడ
పద్నాలుగేండ్ల ఉద్యమప్రస్థానం.. పదేండ్ల పాలన మేళవింపు.. ఏడాదిన్నరగా మళ్లీ ఉమ్మడి పాలన నాటి ఆనవాళ్ల నడుమ తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పిడికిలెత్తి రజతోత్సవ వేడుకలకు సిద్ధ�
దేవన్నపేట పంప్హౌస్లో మోటర్లను ఆన్ చేసి నీళ్లొదిలి చేతులు దులుపుకుంటే సరిపోదని, సకాలం లో నీళ్లివ్వకే పంటలు ఎండిపోయాయని, వెం టనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్ర హ�
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ఎల్కతుర్తి మండలంకేంద్రం వేదిక కానున్నది. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధినేత కేసీఆర్ నిర్ణీత సభా స్థలానికి ఉమ
CAG | కాంగ్రెస్ కపట నాటకం మరోసారి బట్టబయలైంది. కేసీఆర్ పాలనలో చేసిన అప్పుల మీద కాంగ్రెస్ చెప్పేవన్నీ తప్పుడు లెకలేనని మరోసారి తేలిపోయింది. స్వయంగా ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా ఈ గణాంకాలను బయట పెట్టుకున
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుంటామని ఎమ్మెల్సీలు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్రెడ్డి తదితరులు ప్రతినబూనారు. భవిష్యత్తు రాజకీయాల్లో ఆయనే తమకు గురువు అని చెప్పుకున్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రభుత్వాధినేతగా కూర్చున్న పీవీ పక్కా కాంగ్రెస్ వ్యక్తి. అయినా, పీవీపై ఉన్న ప్రభావం అది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ అంతటి చైతన్యవంతమైన స�
తెలంగాణ భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతే శాంతియుతంగా జరిగింది తెలంగాణ ఉద్యమం. ఉద్యమమే నాయకులను సృష్టిస్తుంది కానీ, ఆ నాయకులు ఆ ఉద్యమాన్ని కడదాకా తీసుకువెళ్లినప్పుడే వారి పేరు చిరస్మరణీయమవుతుంది.
Vanteru Pratap Reddy | ఇవాళ గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 44 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా
ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందిన వారు సద్వినియోగం చేసుకో�
పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించకుండా సర్పంచుల ముందస్తు అరెస్టులు ఇంకెన్నాళ్లని మాజీ సర్పంచుల ఫోరమ్ చివ్వేంల (Chivvemla) మండల అధ్యక్షుడు జులకంటి సుధాకర్ రెడ్డి అన్నారు.