దశాబ్ద కాలం వ్యవసాయాన్ని పం డుగలా చేసుకొని ఆనందించిన రైతన్నలు నేడు ఆందోళన చెందుతున్నారు. ఏడాదికాలంగా సర్కారు నిర్లక్ష్యానికి గురై.. సాగు భారమై ఆగమాగమవుతున్నారు. పంటలకు చివరి తడు లు అందక అల్లాడిపోతున్నా�
Revanth Reddy | కేటీఆర్, కేసీఆర్, హారీశ్రావు, బీఆర్ఎస్పై బట్టకాల్చి మీదేయడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్రెడ్డి మరో నాటకానికి తెరతీశారు. ఇటీవల పలువురు మరణించడాన్ని మాజీ మంత్రి కేటీఆర్కు అంటగట్టే కుట్రకు
SLBC Tunnel | ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) ప్రాజెక్టును 2005లో ప్రారంభించి 60 నెలల్లో పూర్తిచేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి 43.93 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకం పనులను
గరళాన్ని తన కంఠంలో దాచుకొని ముల్లోకాలను కాపాడుతున్న ఆ ఉమాశంకరుడి కరుణా కటాక్షాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరుకున్నారు.
ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత (Kavitha) డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారిన అభివృద్ధి కొనసాగాలని అన�
వలసాంధ్రుల పాలనా కాలంలో తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డరు. ఆ అరువై ఏండ్ల కన్నీళ్లను, కష్టాలను చూడలేక తెలంగాణ ప్రాంతం ఓ బిడ్డను కన్నది. దాని పేరే టీఆర్ఎస్. తెలంగాణ తల్లి విముక్తి కోసం పద్నాలుగేండ్ల పాటు అహర్న
ఎన్కటికొగడు సూర్యుడిపై కోపంతో దాన్ని మాయం చేయాలనుకున్నాడట. చంద్రుడిపై పగతో దాన్ని కనుమరుగు చేయాలని ప్రయత్నించాడట. సంద్రంపై ద్వేషంతో దానిముందు విర్రవీగాడంట. సూర్యున్ని మాయం చేయడం, చంద్రుని కనుమరుగు చేయ
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహిళలు దూషిస్తున్న వైనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అమ్మతోడు.. తెలుగు భాషలో ఇన్ని తిట్లు ఉంటాయని కూడా నాకు తెలియదు అని కేటీఆర్ పేర్కొన్నా
KTR | మేధావిలా డైలాగులు కొట్టుడు కాదు.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధం కావాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్
KTR | తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ రక్షణ కవచంలా మారిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పార్టీని ఖతం చేసేందుకు కాం�
KTR | రేవంత్ రెడ్డి ఇప్పటికీ 35 సార్లు ఢిల్లీ వెళ్లి చేసిందేమిటీ..? తాజాగా ఇవాళ 36వ సారి ఢిల్లీకి వెళ్లిండు.. ఇప్పుడు పీకేదేంటి..? అని కేటీఆర్ ప్రశ్నించారు.