‘ఒక్క ఓటుకు శిక్ష ఐదేండ్లు.. ఒక్క తప్పు చేస్తే ఐదేండ్లు బాధపడే పరిస్థితి.. తప్పుడు పాలకులు, వ్యక్తులను ఎన్నుకుంటే, అరచేతిలో వైకుంఠం చూసి మోసపోతే, చార్సౌ బీస్ హామీలు నమ్మి ఆగమైతే ఈ పరిస్థితి వస్తది’ అని బీ
గ్రామాల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సిరిగిరిపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు సబితా ఇంద్రారె
గోదావరి తల్లి కన్నీటి గోస పేరుతో మహా పాదయాత్ర చేపట్టామని.. కేసీఆర్ కాళేశ్వరం ధర్మ సంకల్పమే తనను ప్రతీ అడుగు వేయించిందని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ త
KCR | నిరుడు మండు వేసవిలోనూ నిండు కుండల్లా తొణికిసలాడిన భారీ ప్రాజెక్టులు నేడు ఎందుకు ఎండిపోయి కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు.
2001 ఏప్రిల్ 27 పురుడు పోసుకున్న భారత రాష్ట్ర సమితి.. తన 24 ఏండ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకొని.. వచ్చే నెల 27న 25వ ఏట అడుగు పెడుతోంది. ఈ పాతికేళ్ల పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతోపాటు..
ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే ప్రాంతీయ అస్తిత్వ పతాకలు ఎగురుతాయి. మన కలలు సాకారమవుతాయి. మన గళం ఢిల్లీకి వినబడుతుంది. రాష్ర్టాల హక్కులు రక్షింపబడుతాయి.
దుబ్బాక నియోజకవర్గంలో ప్రధాన సాగునీటి వనరు కూడవెల్లి వాగు. దీనిపక్కనే మా పొలం ఉండేది. వానలు కురిసి, వాగులోకి నీళ్లు వస్తేసే మా భూమి సాగయ్యేది. ఒక్కసారి వాగు నిండితే ఆ పరీవాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి
KCR | రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ బీఆర్ఎస్దే అని పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. రాష్ట్రంలో సింగిల్గానే మళ్లీ అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు కేసీఆర్.
బీఆర్ఎస్ రజతోత్సవ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్లో నిర్వహించనున్న సభకు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలిలి రావాలని సూచించారు.
అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మించారని చెప్పి జనం చూడకుండా విగ్రహం గేటుకు తాళం వేయటం ఏ రకమైన ప్రజాస్వామ్యం అని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నిలదీశారు.
కేసీఆర్ ప్రభుత్వంలో స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్న పల్లెల్లో ప్రస్తుతం పాలన పడకేసింది. పల్లెప్రగతి కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొ చ్చి దేశంలో ఎక్కడాలేని విధంగా పచ్చని పల్లెలుగా అవార్డులన�
తెలంగాణ సాధనలో బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నాయకుడు కేసీఆర్ పాత్రను నా మమాత్రం చేసేందుకు ప్రయత్నించిన మంత్రులు జూపల్లి కృష్ణారా వు, సీతక్క తీరుపై బీఆర్ఎస్ ఎ మ్మెల్సీలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తంచేశా ర�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి, తుంగతుర్తి, ఆలేరు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్, గొంగిడి సునీతామహేందర్రెడ్డి శుక్రవారం ఎర్రవెల్లిలోన�