తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఆరోగ్య పరంగా అమలు చేస్తున్న వివిధ రకాల పథకాలతో పాటు నూతనంగా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను ఉచితంగా పంపిణీ చేసి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడడానికి నిర్ణయం తీసుకొని �
ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని, అందుకు సీఎం కేసీఆర్ గర్భిణులకు అందిస్తున్న కిట్లు ఎంతగానో ఉపయోగపడుతాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
ఆదివాసీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం దరమడుగు గ్రామంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆయన హా
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భవతుల్లో రక్తహీనత,పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గర్భ
గర్భిణిల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల
మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకే ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను గర్భిణులకు అందిస్తున్నదని ఎన్సీడీ ప్రాజెక్టు జిల్లా అధికారి డాక్టర్ మణికంఠ అన్నారు. ప్రభుత్వ అందజేసిన న్యూట్రిషన్ల కిట్లను మంగళవా
మాతా శిశు సంరక్షణకు పెద్ద పీట వేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం మరో విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే సూపర్ హిట్ అయిన కేసీఆర్ కిట్ పథకాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ప్రభుత్వం..
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు త్వరలో ప్రారంభం కానున్నందున వాటిని బాలింతలు, గర్భిణులకు అందించే విధంగా సీడీపీవోలు ప్లాన్ చేసుకోవాలని ఐటీడీఏ పీవో అంకిత్ ఆదేశించారు.
మాతాశిశు మరణాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. అందులో భాగంగా గర్భిణులకు నూట్రీషన్ కిట్లు అందజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంప�