జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ దవాఖాన ప్రసూతి సేవల్లో ఆదర్శంగా నిలుస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఏంసీహెచ్లో ఏర్పాటు చేసిన సమవేశంలో మెదక్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద�
స్వరాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం ప్రజలకు చేరువైంది. జిల్లా దవాఖానలు మొదలుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సబ్ సెంటర్ల వరకూ కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నాయి.
మాతా శిశు మరణాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. ఓవైపు కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి వాహనాలు, ఆరోగ్యలక్ష్మి వంటి పథకాలు అమలుచేస్తూ.. మరోవైపు దవాఖానల్లో వసతుల
గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత సమస్య నివారణకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రక్తహీనత సమస్యతో బాధపడుతున్న గర్భిణులు, బాలింతలు ఉన్న జిల్లాల్లో మొ�