ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన పిల్లల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ను దిగ్విజయంగా అమలు చేసింది. ఈ పథకం ప్రజల్లో ఎంతో ఆదరణ పొందింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కేసీఆర్ కిట్ను పక్కన పెట్టి పథక�
రాష్ట్రంలో కేసీఆర్ కిట్తో వచ్చిన సామాజిక మార్పులను పరిగణలోకి తీసుకోకుండా రేవంత్రెడ్డి సర్కారు ఆ పథకానికి మంగళం పాడిందని విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ మీద ఉన్న అక్కసుతోనే పథకం పేరును ‘ఎంసీహె�
తెలంగాణలో ప్రజాదరణ పొందిన ‘కేసీఆర్ కిట్' పథకాన్ని ఏపీలో కూటమి సర్కారు పేరు మార్చి అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి ‘ఎన్టీఆర్ బేబీ కిట్'గా ఆంధ్రప్రదేశ్ సర్కారు నామకరణం చేసింది.
కాంగ్రెస్ పాలనలో అసలు ఏ పథకం అమలువుతున్నదో చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి..సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ కిట్, ఓవర్సీస్ స్కా
ఎంత మంచిగుండె తెలంగాణ.. బొందలపడేసిండ్రు.. నా కండ్ల ముందే ఇట్లయితదని అనుకోలే’ అని కేసీఆర్ వాపోయారు. ఎల్కతుర్తి సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలబెట్టిన తెలంగాణను ఇప్పుడు 14, 15వ స్థానంలోకి �
సంపదను సృష్టించడమే కాదు దాన్ని రెట్టింపు చేయడం ఎలాగో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం యావత్తు దేశానికి తెలియజెప్పింది. కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రానికి దశదిశను చూపడమే కాదు.. అభివృద్ధికి ప్రణాళికలను ర�
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కేసీఆర్ కిట్ల పథకం’ కాంగ్రెస్ ప్రభుత్వంలో సక్రమంగా అమలు కావడం లేదు. కేవలం బాలింతలకు ఆరోగ్య కిట్ను మాత్రమే అం�
కేసీఆర్ ప్ర భుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పం పిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. 2018 నుంచి విడుతలుగా కొనసాగిన ఈ పథకం గొల్లకురుమల కుటుంబాలకు ఎంతో భరోసానిచ్చింది.
కేసీఆర్ పాలనలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించిన మెట్పల్లి సామాజిక దవాఖానలో ప్రస్తుత కాంగ్రెస్ మూడు నెలల పాలనలోనే మృగ్యమయ్యాయి. అప్పటి సర్కారు కేసీఆర్ కిట్లను ప్రవేశపెట్టడం, సకల సౌకర్యాలు కల్పించడం�
తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ పాలన సాగింది. ఆగమైన తెలంగాణను బాగు చేయడాన్ని ఓ యజ్ఞంగా ఆయన భావించారు. సుపరిపాలనలో భాగంగా రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, మిషన్ కాకతీయ, మిషన�
కరోనా మహమ్మారిని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అంతటి భయంకర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం గర్భిణులకు, పుట్టిన పసిబిడ్డలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తగా వైద్యసేవలందించి�
వైద్యారోగ్యరంగంలో తెలంగాణ గర్వకారణమైన చరిత్రను లిఖించింది. సురక్షిత ప్రసవాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉండటమే కాకుండా 61 దేశాల సరసన నిలిచింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక వెల్లడి�
మహా నాయకుడు స్వప్నాన్ని దర్శిస్తాడు. ఆ స్వప్న సాకారానికి ఉద్యమిస్తూనే ఉంటాడు. ఆ స్వప్నాలు ఎప్పటికీ అంతం కావు. ఒక స్వప్నం సాకారమవుతూనే మరో స్వప్నానికి పురుడు పోస్తుంది. స్వప్నాల బిడారు సాగుతూనే ఉంటుంది. స�