రాష్ట్రంలో కాంగ్రెస్ సాగిస్తున్నది ప్రజాపాలన కాదని, సీఎం రేవంత్రెడ్డి కనుసన్నల్లో నడుస్తున్న రౌడీదర్బార్ అని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూ ర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీ�
అధికార దాహం తో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపులేకుండా పోయిందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి జైపాల్యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గజ్వేల్లో మాజీ
గజ్వేల్లోని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆలేరు నియోజకర్గ ఇంచార్జి, ప్రభుత్వ మాజీ విప్ ,ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ�
కాంగ్రెస్ శ్రేణులు దాడులు, చిల్లర పనులు చేయడం మానుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సీఎం ర�
కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిదని, రేవంత్ సీఎం అయ్యేవాడా అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రశ్నించారు. దుబ్బాక మండలం ఆకారంలో ఆదివారం సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగ�
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. గజ్వేల్లో తొలి సీఎం కేసీఆర్ �
తమది ప్రజాపాలన అని చెప్పుకొనే కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలు, క్యాంపు ఆఫీస్లపై దాడులు చేస్తూ రాష్ట్రంలో గూండా పాలన సాగిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
Challa Venkateshwar Reddy | మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై వందాలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడం సిగ్గు చేటన్నారు బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా సీనియర్ నేత చల్లా వెంకటేశ్వర్రెడ్డి.
గజ్వేల్లోని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా రాయపోల్ ఉమ్మడి మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సర్వుగారి యాదవ రెడ్డి అన్న�
‘తెలంగాణ సాధకుడు, తొలి సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీసుకు రక్షణ ఇవ్వలేని పోలీసులను చూసి సిగ్గుపడుతున్నా. హోంశాఖ మం త్రిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించాలి’ అని ఎమ్మెల్సీ తాత మధుసూదన�