కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో నిర్మిస్తున్న రైల్వే మల్టీ మాన్యుఫ్యాక్చ రింగ్ యూనిట్ (ఆర్ఎంయూ) వచ్చే మార్చిలో ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ వెల్�
కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలో నిర్మిస్తున్న రైల్వే మల్టీ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ) పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే మార్చి నాటికి ప్రారంభించాలనుకుంటున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం స�
కాజీపేట రైల్వే జంక్షన్ శివారు అయోధ్యపురంలో నిర్మిస్తున్న రైల్వే కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చే డిసెంబర్లో ప్రారంభమవుతుందని దక్షిణ మధ్య రైల్వేజోన్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్జైన్ పేర
పట్టాలపై పెద్ద బండరాళ్లు పెట్టి రెండు రైళ్లు నిలిచిపోయేందుకు కారకులైన ఇద్దరు నిందితులను రైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రైల్వే ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ చటర్జీ తెలిపిన వివరాల ప్రకా�
వేసవిలో తిరుమల-తిరుపతి దైవదర్శనాలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే శాఖ కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి తిరుపతికి వారాంతపు స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
కాజీపేట రైల్వే జంక్షన్ క్రూ డిపో కేంద్రంగా పనిచేస్తున్న నాలుగు లింకులను విజయవాడకు తరలించేందుకు రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే యూనియన్ నాయకులు తెలిపారు.
నాడు సమైక్య పాలనలో కాజీపేట రైల్వే జంక్షన్ను అన్ని విధాలా నిర్లక్ష్యం చేసిన ఆంధ్రా రైల్వే ఉన్నతాధికారులు.. ఇప్పుడు డివిజన్ ఏర్పాటు విషయంలో కక్షగడుతున్నారు. కాజీపేట రైల్వే డివిజన్గా ఏర్పాటైతే సికింద్
ఉత్తర, దక్షిణ భారతానికి ముఖ ద్వారంగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్ సమీపంలోని కోమటిపల్లి వద్ద భూగర్భంలో రైళ్ల ప్రయాణానికి నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. దాదాపు 350 మీటర్ల మేర సొరంగ మార్గం నిర్మిస్తుం�
కాజీపేట రైల్వే పాలిక్లినిక్ దవాఖానను భవిష్యత్లో మరింత ఉన్నతీకరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ అన్నారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో ఆయనతోపాటు దక్షిణ మధ్య రై�
ఉత్తర, దక్షిణ భారతానికి ముఖ ద్వారంగా, రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన కాజీపేట రైల్వే జంక్షన్ అమృత్ భారత్ పథకానికి ఎంపికైంది. దీంతో జంక్షన్ రూపు రేఖలు త్వరలోనే మారనున్నాయి. ఈ పథకంలో ఎంపికైన కాజీపేట రై�
కాజీపేట రైల్వే జంక్షన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి 62 కిలోల గంజాయి, రవాణా చేస్తున్న ఇద్దరిని పట్టుకున్న ఘటన సోమవారం జరిగింది.