రైల్వే వ్యాగన్ల తయారీ పరిశ్రమ శంకుస్థాపన పనుల కోసం నిర్దేశించిన స్థలంలో దాదాపు వారం నుంచీ బీజేపీ రాష్ట్ర నాయకులు, రైల్వే అధికారులు హడావుడి చేశారు. ప్రధాని మోదీ ఇక్కడికే వచ్చి పనులకు శంకుస్థాపన చేస్తారే�
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సభకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్లో శుక్రవారం సీపీ మాట్లాడుతూ.. సుబేదారిలోని ఆర్ట్స్
ఈనెల 31న హనుమకొండ ఆర్ట్స్ కళాశాల ఆడి టోరియం ఆవరణలో నిర్వహించనున్న కార్మిక యుద్ధభేరి సభకు తరలిరావాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. కార్మిక సంక్షేమ మాసోత్సవంలో భాగంగా పబ్ల�
హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని చిల్డ్రన్ పార్కు సమీపంలో శుక్రవారం వీధి కుక్కలు దాడిచేయడంతో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తి దశకు చేరుకుంటాయని, ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో మాత్రమే విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని, భవిష్యత్లో డీజిల్ రైలింజన్లు ఉండవన�
ప్రయాణికులు త్వరగా గమ్యం చేరేందుకే కేంద్ర రైల్వేశాఖ వందేభారత్ రైలును ప్రవేశపెట్టిందని.. ఈ రైలు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కోరారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్
దక్షిణమధ్య రైల్వే సికింద్రాబా ద్ రైల్వే డివిజన్, కాజీపేట రైల్వే జంక్షన్-బల్లార్ష సెక్షన్లో ని బిజిగిరి షరీఫ్-పొత్కపల్లి రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతు న్న మూడోలైన్ పనులతో రద్దు చేసిన పలు రైళ్లను నే�