లివర్పూల్ వేదికగా ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ టోర్నీకి గురువారం తెరలేవనుంది. ఈనెల 14వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి స్టార్ బాక్సర్లు బరిలోకి దిగుతున
ప్రతిష్టాత్మక ఆసియాకప్ హాకీ టోర్నీలో ఆతిథ్య భారత్ దుమ్మురేపింది. సోమవారం జరిగిన పూల్-ఏ ఆఖరి పోరులో భారత్ 15-0 తేడాతో పసికూన కజకిస్థాన్పై రికార్డు విజయం సాధించింది. తద్వారా గ్రూపులో అగ్రస్థానంతో సెమీ�
ఏషియన్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత పతక జోరు దిగ్విజయంగా కొనసాగింది. పోటీలకు ఆఖరి రోజైన గురువారం జరిగిన వేర్వేరు బౌట్లలో భారత బాక్సర్లు నాలుగు స్వర్ణాలు కైవసం చేసుకుని ఓవరాల్గా రెండో స్
కజకిస్థాన్లో బుధవారం కూలిపోయిన విమానాన్ని రష్యా కూల్చేసిందని, అయితే అది ఉద్దేశపూర్వక చర్య కాదని అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలియెవ్ ఆదివారం చెప్పారు.
అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమానం నైరుతి కజకిస్థాన్లో బుధవారం కూలిపోవడానికి కారణం రష్యా క్షిపణి అయి ఉండవచ్చునని బ్రిటన్లోని స్వతంత్ర సంస్థ ఓస్ప్రే ఫ్లైట్ సొల్యూషన్స్ చెప్పింది.
Flight crash | కజకిస్థాన్ (Kajakisthan) లో ఘోరం జరిగింది. ఇవాళ ఉదయం 72 మంది ప్రయాణికులతో వెళ్తూ ఓ విమానం కుప్పకూలింది. కజకిస్థాన్లోని అక్టౌ (Aktau) నగరలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత ప్యాడ్లర్లు మూడు కాంస్యాలతో మెరిశారు. కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఆదివారం మహిళల డబుల్స్ సెమీస్ పోరులో ఐహిక ముఖర్జీ, సుతీర్థ ముఖర్జీ ద్వయం..
Travelling | యూఎస్ఏ, యూకే, యూరప్ వంటి దేశాలకు ఎక్కడికి వెళ్లాలన్నా వీసా కష్టాలు పడాల్సిందే. అదీగాక అక్కడి ఖర్చులకు జేబులు చిల్లులు పడాల్సిందే. కానీ..
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత స్టార్ బాక్సర్ నిఖత్జరీన్ పసిడి పతకంతో మెరిసింది. ఎలోర్డా బాక్సింగ్ టోర్నీలో నిఖత్తో పాటు మీనాక్షి టైటిళ్లతో తళుక్కుమన్నారు. శనివారం జరిగిన మహిళల 5
షిమ్కెంట్(కజకిస్థాన్) వేదికగా జరుగుతున్న వరల్డ్ టూర్ టెన్నిస్ టోర్నీలో తెలంగాణ యువ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి, ప్రజ్వల్దేవ్తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
Methane Gas: కజకిస్తాన్లో భారీ స్థాయిలో మీథేన్ గ్యాస్ లీకైంది. సుమారు లక్షా 27 వేల టన్నుల గ్యాస్ లీకైనట్లు తెలుస్తోంది. ఆ లీకైన గ్యాస్ వల్ల సుమారు ఏడు లక్షల కార్లు ఏడాది పాటు తిరగవచ్చు అని శాస్త్రవేత