నూర్సుల్తాన్ వేదికగా జరుగుతున్న మహిళల అండర్-20 ఆసియా వాలీబాల్ చాంపియన్షిప్లో భారత్ అదరగొట్టింది. బుధవారం జరిగిన పూల్-బి మ్యాచ్లో భారత్ 3-0(25-21, 25-11, 25-14)తో కజకిస్థాన్పై ఘన విజయం సాధించింది. మ్యాచ్లో �
కజకిస్థాన్లో ఈ నెల రెండవ తేదీ నుంచి దాదాపు వారం రోజుల పాటు చెలరేగిన హింసాయుత ఆందోళనలు అక్కడి ప్రజలలో పేరుకుపోయిన అసంతృప్తిని వెల్లడిస్తున్నాయి. కార్లకు ఉపయోగించే ఎల్పీజీ ధరల పెరుగుదలపై నిరసన మొదట ఝా�
అల్మాటీ: ఇంధన ధరల పెరుగుదలకు నిరసనగా ప్రజలు చేపట్టిన ఆందోళనలతో కజకిస్థాన్ అట్టుడుకుతున్నది. ఇప్పటివరకు హింసాకాండలో దాదాపు 164 మంది మరణించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. 5 వేల మందికిపైగా పౌరులను అదు�
ఇంధన ధరల పెంపుపై భగ్గుమన్న జనం ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పదుల సంఖ్యలో మరణించిన ప్రజలు 12 మంది పోలీసుల మృతి మాస్కో, జనవరి 6: ఇంధన ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ కజకిస్థాన్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: కజకిస్థాన్లో ఇటీవల జరిగిన ఆన్లైన్ కరాటే చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన జవేరియా నాజ్, హజెరా మహ్వీన్ ఆకట్టుకున్నారు. యూరోపియన్ యూనియన్ ఆఫ్ నేషనల్ కరాటే అసోసియేష
ఆర్చరీ మెన్స్| ఒలింపిక్స్ ఆర్చరీ పురుషుల విభాగంలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్కు చేరింది. ప్రవీణ్ జాదవ్, అతను దాస్, తరుణ్దీప్ రాయ్తో కూడిన ఇండియన్ ఆర్చరీ టీం ఎలిమినేషన్లో కజకిస్థాన్పై విజయం స