Elections | మంచిర్యాల జిల్లా కాసిపేట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి స్టేజ్ 2 ప్రిసైడింగ్ అధికారులకు, జోనల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
Local Election | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సర్పంచ్ , వార్డు సభ్యుల అభ్యర్థులు విద్యుత్ శాఖ నో డ్యూ సర్టిఫికెట్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
BRS Supporters | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించుకోవాలని బీఆర్ఎస్ కాసిపేట మేజర్ పంచాయతీ అధ్యక్షులు అగ్గి సత్తయ్య పిలుపు నిచ్చారు.
Ramana Reddy | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేసి సత్తా చాటాలని బీఆర్ఎస్ కాసిపేట మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి పిలుపు నిచ్చారు.
Childrens Day | భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించే బాలల దినోత్సవం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
Kasipeta | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ పాఠశాలలో జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో జిజ్ఞాస మొబైల్ సైన్స్ ఇన్చార్జి లక్ష్మణ్ నేతృత్వంలో సైన్స్ ప్రయోగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Kasipet | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి మంద భీమయ్య (70) మద్యం మైకంలో గడ్డి మందు తాగి, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
Kasipeta | సింగరేణి కల్యాణి గని ఓపెన్ కాస్ట్లో నష్టపోయిన దుబ్బగూడెం గ్రామస్తులకు ఏర్పాటు చేస్తున్న ఆర్అండ్ఆర్ పునరావస కాలనీలో వసతుల నిర్లక్ష్యం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kasipeta | కాసిపేట మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో దివ్యాంగ పిల్లలకు శనివారం మండల విద్యాధికారి ముక్తవరం వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఉచితంగా ఉపకరణాలు అందజేశారు.
Joinings | కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీకి చెందిన పలువురు కార్మికులు, పలువురు మైనార్టీ నాయకులు పోలవేణి పోషన్న ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు.
Youth | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపుగూడెం గ్రామ యువకులకు మాజీ సర్పంచ్ వేముల కృష్ణ వాలీబాల్ కిట్లు అందించారు.
Certificates | కుట్టు శిక్షణ తీసుకుంటున్న మహిళలకు పరీక్ష నిర్వహించి, ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికెట్లు అందిస్తామని మంచిర్యాల వయోజన విద్యాశాఖ అధికారి పురుషోత్తం నాయక్ పేర్కొన్నారు.