Kasi Majili Kathalu Episode 30 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశీమజిలీ కథలు అప్పట్లో ఆబాలగోపాలాన్ని అలరించాయి. మధిర సుబ్బన్న దీక్షితులు ఈ కథలను పన్నెండు సంపుటాలుగా వెలువరించారు.
Kasi Majili Kathalu Episode 29 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : జగన్నాథపురంలో పూలమాలలు అల్లుకునే రుచికుడు అకస్మాత్తుగా మాయమయ్యాడు. తాను మాయం కావడానికి వెనుక గల కథను తన ప్రేయసులిద్దరికీ వివరిస్తున్నాడు.
Kasi Majili Kathalu Episode 27 ( కాశీ మజిలీ కథలు ) | చంద్రలేఖ త్రిగర్త దేశానికి మంత్రి అయింది. తిలోత్తమ అనే రాజకుమారి శివభక్తురాలైంది. చివరికి మిత్రునితోసహా త్రిగర్తకు వచ్చిన రుచికుడు, తన చరిత్రను వారిద్దరికీ చెబుతున్నాడ�
Kasi Majili Kathalu Episode 26 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : తండ్రి కంట పడకుండా తననెక్కడైనా దాచిపెట్టమని చంద్రలేఖను వేడుకున్నాడు రుచికుడు. దాంతో ఆ వేశ్య అతడిని ఒక తోటలో దాచిపెట్టి తాళం వేసింది.
Kasi Majili Kathalu Episode 25 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశీమజిలీ కథలను 1930వ దశకంలో మధిర సుబ్బన్న దీక్షితులు రచించారు. ఆయన అప్పటికే శంకరవిజయం, పండితరాయల కథలవంటి అనేక కావ్యాలను రచించి లబ్ధప్రతిష్ఠులయ్యారు.
Kasi Majili Kathalu Episode 25 ( కాశీ మజిలీ కథలు ) | కాశీ యువరాణి విశాలాక్షి భర్త అయిన మదునుణ్ని, మలయాళ దేశంలో బందీగా ఉండగా కలుసుకున్నాడు ఇంద్రద్యుమ్న మహారాజు. మలయాళ రాజు సింహకేతుడు వారిని రక్షించాడు.
Kasi Majili Kathalu Episode 23 ( కాశీ మజిలీ కథలు ) | కాశీ యువరాణి విశాలాక్షి ఒక వెర్రివాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రాజ్యం శత్రువుల పాలయ్యేసరికి, తప్పించుకుని పారిపోతూండగా, ఆమె భర్త గుర్రంపై నుంచి జారిపడ్డాడు.
Kasi Majili Kathalu Episode 23 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశీ యువరాణి విశాలాక్షి ఒక వెర్రివాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రాజ్యం శత్రువుల పాలయ్యేసరికి, తప్పించుకుని పారిపోతూండగా, ఆమె భర్త గుర్రంపై నుంచి జారిపడ్డా
Kasi Majili Kathalu Episode 22 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : ఇరావతి అనే పట్టణాన్ని ఇంద్రద్యుమ్నుడనే రాజు పాలిస్తున్నాడు. సింహం వల్ల బాధలు పడుతున్న కోయవారిని రక్షించడానికి ఒకసారి అతడు అడివికి వెళ్లాడు.
Kasi Majili Kathalu Episode 21 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : మణిసిద్ధుని వద్ద ఒక ప్రభావవంతమైన మణి ఉంది. దాని సాయంతో ఏ కాలంలో జరిగిన కథలనైనా చూసినట్లే తెలుసుకుని, వివరించగలడు. గోపాలునికి కథలంటే మోజుకొద్దీ, మణిసిద్ధుని వెం�
తల్లిదండ్రులను విడిచి, అన్నను పోగొట్టుకున్న ఆ అబలకు ఇప్పుడు ప్రాణనాథుడు కూడా దూరం కావడం భయాన్ని కలిగించింది. భోగి అయినవాడికి రోగభయం వెన్నాడుతుంది. కులస్థునికి పరువు సమస్య అవుతుంది. డబ్బున్న వాడికి రాజు