Kasi Majili Kathalu ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశ్మీరదేశపు రాజు శూరసేనుడి కుమారుడు వసంతుడు. అతనికి నలుగురు స్నేహితులున్నారు. ఆ స్నేహితుల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి వారిని ఉమ్మడిగా వరప్రసాదులని అందరూ పిల�
Kasi Majili Kathalu | కాశ్మీర పాలకుడైన శూరసేనుడు తన నలుగురు మంత్రులతో సమావేశం నిర్వహిస్తుండగా, ఆకాశం నుంచి ఒక మామిడిపండు జారిపడుతుంది. అది సంతాన దాయకమైన పండు. నలుగురు మంత్రులతో కలిసి ఆ మామిడిపండును శూరసేనుడు భుజించగ�
Kasi Majili Kathalu | మూలం – అనుసృజన సంసార వ్యామోహాన్ని విడిచిపెట్టి సన్యాసం స్వీకరించిన మణిసిద్ధుడు అనే యతి.. కాశీయాత్ర చేయాలని నిశ్చయించుకుంటాడు. అయితే యాత్రలకు ఒంటరిగా వెళ్లరాదనే నియమాన్ని పురస్కరించుకొని, తనక�