రాజకీయ పార్టీలు తమను కేవలం ఓటుబ్యాంకుగానే పరిగణిస్తున్నారని, తమ సమస్యలను పట్టించుకోవడం లేదని కశ్మీరీ పండిట్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న నిరుద్యోగం, గృహ నిర్మాణ సమస్యలన�
Sharda Peeth | పీవోకేలోని కశ్మీరీ పండిట్ల విశ్వాసానికి ప్రతీక అయిన సరస్వతీ దేవి పురాతన దేవాలయం శారదా పీఠాన్ని పాక్ సైన్యం స్వాధీనం చేసుకున్నది. ఎల్ఓసీ సమీపంలోని నీలం నది ఒడ్డున ఉన్న ఆలయం స్థానంలో పాక్ సైన్యం �
జమ్ములో కశ్మీరీ పండిట్లు మరోసారి రోడ్డెక్కారు. వీరితో పీఎం ప్యాకేజీ ఉద్యోగులు కూడా జతకట్టారు. కశ్మీర్ లోయ బయట పునరావాసం కల్పించాలని, పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ జమ్ములోని లెఫ్టినె
కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథపై వచ్చిన సినిమాతో లబ్ధి పొందిన కేంద్రంలోని బీజేపీ సర్కారు వాస్తవానికి వారి సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధిని కనబరచడం లేదు.
కశ్మీరీ పండిట్, డోగ్రా ఉద్యోగులపై జమ్ముకశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు, రాజకీయ పార్టీల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.
Gulam Nabi Azad | కశ్మీర్లో పనిచేస్తున్న పండిట్ ఉద్యోగులకు ఉద్యోగాల కంటే వారి జీవితాలు ముఖ్యమన్నారు మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్. వారి భద్రతను దృష్టిలో పెట్టుకుని వారిని వెంటనే జమ్ముకు బదిలీ చేయాలని ఆయన ప్
కశ్మీర్ లోయలో తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కశ్మీరీ పండిట్లు డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు హత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో శనివారం భారత రాజ్యాంగ దినోత�
ముంబై: శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించడాన్ని మహారాష్ట్ర మంత్రి, సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే తప్పుపట్టారు. పారిపోయిన తిరుగుబాటుదారులకు కాకుండా కశ్మీర
కేంద్రానికి కశ్మీరీ పండిట్ల హెచ్చరిక శ్రీనగర్, జూన్ 20: కశ్మీర్ నుంచి తమను వెంటనే తరలించకపోతే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలను శరణు కోరుతామని, ఆశ్రయం కల్పించాలని అడుగుతామని కశ్మీరీ పండిట్లు కేంద్రప్ర�
హింస ముమ్మాటికీ తప్పే నా వ్యాఖ్యలు బాధిస్తే క్షమించండి నటి సాయిపల్లవి వీడియో సందేశం హైదరాబాద్, జూన్ 18: ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని, డాక్టర్గా ప్రాణం విలువ తనకు తెలుసని నటి సాయిపల్లవి తెలిపిం�
నిర్మానుష్యంగా నివాస ప్రాంతాలు వందలాది సంఖ్యలో జమ్ముకు వలస భయంతో కశ్మీర్లో బతుకలేం: పండిట్లు జమ్ము, జూన్ 11: 1990వ దశకంలో జరిగిన కశ్మీరీ పండిట్ల ఊచకోత, వలసలపై తెరకెక్కించిన ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని �
బీజేపీ నేతల బంధువులను మాత్రమే తరలించడంపై ఇతర పండిట్ల ఆగ్రహం వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ కశ్మీర్ ప్రజలు చస్తుంటే సంబరాల్లో రాజు మోదీని ఉద్దేశించి శివసేన విమర్శ జమ్ము, జూన్ 6: బీజేపీ నేతల బంధువులైన కొం�