ముంబై: జమ్ముకశ్మీర్కు తిరిగి రావడంపై కశ్మీరీ పండిట్లకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కలలు చూపించిందని, అయితే భద్రత లేక ఉగ్రవాదులు చంపుతుండటంతో వారు భయంతో తిరిగి పారిపోతున్నారని శివసేన చీఫ్, మహారాష్ట్
జమ్ముకశ్మీర్లో పండిట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పీఎం ప్యాకేజీలో భాగంగా కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న తమ వర్గానికి చెందిన ఉద్యోగులను సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని డిమాండ్ చేస్తూ జమ్ములో �
శివాని పండిత, అజయ్ రైనా ఇద్దరు కశ్మీర్ పండిట్ వర్గానికి చెందిన వారు. వృత్తి రీత్యా టీచర్లు. రాహుల్ భట్ హత్యతో వీళ్లిద్దరు ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఎవరైనా వచ్చి చంపేస్తారేమో అని �
కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ హత్య నేపథ్యంలో పండిట్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పండిట్ల ఆందోళనలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించిన పాపాన పోలేదు. ఇటువంటి సమయంలో వారిని మరింత భయపెట్టేలా, ఆం�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కశ్మీరీ పండిట్ ప్రభుత్వ ఉద్యోగులు అభ్రదతా భావంలో ఉన్నారు. ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ నెల 12న బుద్గామ్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయంలో కశ్మీరీ పండిట్ రా�
జమ్మూ కశ్మీర్లో కశ్మీరీ పండితులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి ఈ నిరసన కొనసాగుతోంది. రాహుల్ భట్ అనే కశ్మీరీ పండితుడ్ని ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత�
న్యూఢిల్లీ: కశ్మీరీ పండిట్లు త్వరలో కశ్మీర్ లోయలోని తమ ఇండ్లకు తిరిగి వెళ్తారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. వారు తిరిగి వీడి వెళ్లకుండా ఉండేలా అనుకూలమైన వాతావర
శ్రీనగర్: కశ్మీర్ పండిట్లు తిరిగి వచ్చేందుకు పరిస్థితులు అనువుగా లేవని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దేశాన్ని మత పరంగా విభజిస్తున్నారంటూ బీజేపీపై
Kashmiri Pandits : ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్లోని కశ్మీరీ పండిట్లు సోమవారం రాత్రి పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. లాల్ చౌక్లో చేపట్టిన...