ఇటీవలి సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా అత్యంత విధ్వంసకర వర్షాకాలాన్ని ఈ ఏడాది భారత్ చవిచూస్తోంది. ఉత్తర భారతం సగటు కన్నా 21 శాతం అధిక వర్షపాతాన్ని నమోదు చేసుకోవడంతో కేదార్నాథ్లో 2013లో సంభవించిన వరద బీభత�
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన సైనిక ఘర్షణల వల్ల నియంత్రణ రేఖ వెంబడి జరిగిన నష్టాన్ని నేతలు, అధికారులు అంచనా వేస్తున్నారు.
పాకిస్థాన్ ప్రేరేపిత కశ్మీరీ జీహాదీలు పహల్గాంలో 26 మందిని ఊచకోత కోసిన రెండు వారాలకు భారత్ స్పందించింది. ఏప్రిల్ 22న కశ్మీర్ మారణకాండ జరిగితే, మే 7న భారత సైనిక దళాలు పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలను దాడులత�
Kashmir | ఏళ్ల తరబడి చేసిన ఆర్థిక, దౌత్యపరమైన కృషిని పహల్గాం దాడి ఘటన ముక్కలు, చెక్కలు చేసిందని, చాలా కాలం తర్వాత కోలుకున్న రాష్ట్ర పర్యాటక రంగానికి ఇది తీవ్ర కుదుపు తెచ్చిందని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ �
మాంగల్యానికి సూచిక సిందూరం. వీరత్వానికి ప్రతీక సిందూరం.మన భరతమాత నుదుటన దిద్దిన సిందూరంలా ఉంటుంది కశ్మీరం. అదే చోట జరిగిన ముష్కరుల దాడి.. ఎందరో ఆడపడుచుల సిందూరాన్ని
కరిగించింది. పచ్చని పచ్చిక బయళ్లలో పేట
జమ్ముకశ్మీర్లో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వెంబడి పాకిస్థాన్ ఏకపక్షంగా కాల్పులకు తెగబడుతున్నది. వరుసగా ఆరో రోజు బుధవారం రాత్రి నాలుగు జిల్లాల్లోని వివిధ సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు �
Pahalgam Terror Attack | జమ్ము కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా ఈ దాడిని ఖండిస్తూ.. ఉగ్రవాదంపై బదులు తీ�
Vijay Devarakonda | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన చిత్రం 'రెట్రో'. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, తెలుగులో ఈ చిత�
పహల్గాం దాడి చాలా చెత్త పని అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం రోమ్ వెళ్తూ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకర్లతో మాట్లాడారు. కశ్మీర్ సమస్య వెయ్యి సంవత్సరాల నుంచి క
కాశ్మీర్లోని పహల్గామలో జరిగిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీ వాసులు శనివారం కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ తీశారు. ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తూ ఘటనకు పా
Terrorists Effigy | పహల్గామ్లో హిందువులపై జరిగిన మారణకాండను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ ,భజరంగ్ దళ్ పాలమూరు జిల్లా ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ని తెలంగాణ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశా�