జమ్ము కశ్మీర్లో భద్రతా బలగాలు పాకిస్థాన్ జైషే మహ్మద్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను బుధవారం మట్టుబెట్టాయి. ఉదంపూర్ జిల్లా బసంత్గర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు గుహలో దాక్కోవడంతో ఆపరేష�
kashmir | లాంగ్ గ్యాప్ తర్వాత జమ్మూకశ్మీర్ కొత్త అందాలను సంతరించుకుంది. ఓ వైపు భారీగా కురుస్తున్న తాజా మంచు వర్షం మరోవైపు అందులో నుంచి కుయ్ కుయ్ మంటూ వెళ్తున్న రైలు స్థానికులు, పర్యాటకులను కట్టిపడేస్తున్నా
North India: ఉత్తరాదిలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. దీంతో ఇవాళ ఢిల్లీలో వర్షం పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో స్వల్ప స్థాయి వాన కురిసింది. కశ్మీర్లో నిన్న సాయంత్రం నుంచి మంచు కురుస్తోంది. �
తీవ్ర చలితో ఢిల్లీ గజగజ వణుకుతున్నది. శనివారం 4.2 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతతో జనవరిలో అతి శీతల దినంగా నమోదైంది. ఈ శీతాకాలంలో ఇదే అతి కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా.
Ayodhya : అయోధ్యలోని పవిత్ర రామాలయంలో అనుచిత ఘటన జరిగింది. దేవాలయం ప్రాంగణంలో కాశ్మీర్ కు చెందిన ఒక ముస్లిం నమాజుకు ప్రయత్నించాడు. ఈ ఘటను శుక్రవారం జరిగింది.
భారత్కు వ్యతిరేకంగా పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సంగతి మరోసారి బట్టబయలైంది. ఈ విషయాన్ని ఆ దేశానికి చెందిన ఓ నాయకుడే బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఉగ్రవాద సంస్థలు భారత్లోని ఎర్రకోట న
Omar Abdullah | ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో కశ్మీర్ ప్రజలంతా దోషులే అన్న వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోందని జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. ఉగ్రవాద దాడిలో కొంతమంది వ్యక్తులు పాల్గొన్నందున
జమ్మూ కశ్మీర్లోని నౌగామ్ పోలీసు స్టేషన్లో ప్రమాదవశాత్తు జరిగిన భారీ పేలుడులో 9 మంది మరణించగా మరో 32 మంది గాయపడ్డారని కేంద్ర హోం శాఖ శనివారం తెలిపింది.
BSF IG | అంతర్జాతీయ సరిహద్దును దాటుకొని దేశంలోకి చొరబడేందుకు పాకిస్థాన్ (Pakistan) ప్రేరేపిత ఉగ్రవాదులు (Terrorists) చేస్తున్న ప్రయత్నాలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. అయినా ఉగ్రవాదులు తమ ప్రయత్నాలు కొనసా
భారతదేశానికి స్వాతంత్య్రం రాగానే అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ దేశంలో అప్పటిదాకా స్వతంత్రంగా ఉన్న అనేక రాచరిక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశాడు. దాదాపు 562 సంస్థానాలను భరణం ఇచ్చి, బెదిరించి
1st Freight Train to Kashmir | దేశ సరిహద్దుల్లో ఉన్న సైన్యానికి అవసరమైన సామాగ్రితో తొలి గూడ్స్ రైలు కశ్మీర్కు చేరుకున్నది. సైనికులకు అవసరమైన శీతాకాల సామాగ్రిని చేరవేసింది. ఆ తర్వాత కశ్మీర్ రైతులు పండించిన ఆపిల్స్ లోడ
ఇటీవలి సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా అత్యంత విధ్వంసకర వర్షాకాలాన్ని ఈ ఏడాది భారత్ చవిచూస్తోంది. ఉత్తర భారతం సగటు కన్నా 21 శాతం అధిక వర్షపాతాన్ని నమోదు చేసుకోవడంతో కేదార్నాథ్లో 2013లో సంభవించిన వరద బీభత�