Marpally | వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వడగండ్ల వాన ( Hailstorm ) దంచికొట్టింది. ఈ భారీ వడగళ్ల వానకు ఆ ప్రాంతమంతా మంచు మయంగా మారింది. మర్పల్లి మండలంలోని అన్ని గ్ర�
తమను కశ్మీర్ లోయ నుంచి బదిలీ చేయాలని, వేతన బకాయిలను చెల్లించాలని కశ్మీరీ పండిట్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకు నిరసన తెలియజేయడానికి బుధవారం ప్రెస్క్లబ్ వద్దకు వచ్చిన కశ్మీరీ పండిట్ల�
సోషల్ మీడియాలో కొందరు చాలా యాక్టివ్గా ఉంటారు. తమకు తెలిసిన, తమను విశేషంగా ఆకట్టుకున్న విషయాలను ఇతరులకు తెలియజేస్తుంటారు. తమలోని హాస్య చతురతతో అందరినీ
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ప్రజలు ఆ దేశ సైనికులకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనను ఉద్ధృతం చేశారు. భూసేకరణను వెంటనే ఆపివేయాలని, భారీగా విధిస్తున్న పన్నులను, కరెంటు బిల్లులను తగ్గించాలని డిమాండ్�
వారి అభిమతం పర్యావరణ హితం. ఆరోగ్య భారతమే వారి ధ్యేయం. సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధీక్షతో సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు 12 మంది సైక్లిస్టులు. అందులో
Hyderabad | ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో గ్రేటర్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం 8 గంటల వరకు మంచు కురియడంతో భాగ్యనగరం వాతావరణం కశ్మీర్ను
దేశమంతటా సైక్లింగ్ను ప్రోత్సహించాలని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ రైడ్ను చేపట్టినట్లు హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ అధ్యక్షుడు రవీందర్ తెలిపారు. 2021లో తాము 13 మంది రైడర్లతో కశ్మీర్ నుంచ�
జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లా చౌదరిగుండ్ గ్రామానికి చెందిన చివరి కశ్మీరీ పండిట్ డాలీ కుమారి కూడా శుక్రవారం ఆ గ్రామాన్ని వీడి జమ్ముకు తరలిపోయారు. ‘భయంతో బతకలేం.. ఇంతకుమించి ఏం చేయగలం’ అని ఆమె నిస్
Kashmir | కశ్మీర్ దేశంలో నివసించే ప్రజలను ఏమని పిలుస్తారు?.. అదేంటి కశ్మీర్ ప్రత్యేక దేశం అంటున్నారేంటి అనుకుంటున్నా? అవును ఈ ప్రశ్న బీహార్లో జరుగుతున్న అర్ధవార్షిక పరీక్షల్లో
Army Dog Zoom | జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన ఆర్మీ డాగ్ ‘జూమ్’ మృతి చెందింది. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూమ్ గు
Kashmir issue | అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చర్చ సందర్భంగా కశ్మీర్ అంశంపై ఆ దేశ దౌత్యవేత్త మునీర్