Kasi Majili Kathalu Episode 49 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : భార్య ప్రవర్తన వల్ల దేవశర్మ మనసు చెదిరి ‘అంతా విచిత్రమే’ అని గొణుక్కుంటూ.. ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నాడు. అతనికి ‘అంతా దైవాధీనం’ అనే వాడొకడు, ‘ఎవరికెవరూ లేరు’
Kasi Majili Kathalu Episode 47 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : సింధుబా రాజ్యాన్నేలే వీరప్రతాపుడు.. తన నలుగురు కుమారులనూ దేశాటన చేసి, తగిన భార్యలను ఎన్నుకోమని పంపాడు. నలుగురిలో మొదటివాడైన విజయుడు.. హేమను పెళ్లి చేసుకున్నాడు. �
Kasi Majili Kathalu Episode 45 ( కాశీ మజిలీ కథలు ) | సింధుబా రాజ్యాన్నేలే వీరప్రతాపుడు.. తన నలుగురు కుమారులనూ దేశాటన చేసి, తగిన భార్యలను ఎన్నుకోమని పంపాడు. మొదటివాడైన విజయుడు హేమను పెళ్లి చేసుకున్నాడు. రెండోవాడైన భానుడు ఒక �
Kasi Majili Kathalu Episode 43 ( కాశీ మజిలీ కథలు ) |కాశీమజిలీ కథలను 1930వ దశకంలో మధిర సుబ్బన్న దీక్షితులు 12 భాగాలుగా రచించారు. ఈ కథల్లో జానపదాలు, చారిత్రక కల్పనలు, పౌరాణిక అనుసరణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆబాలగోపాలాన్ని అలరించాయి
Kasi Majili Kathalu Episode 43 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కాశీమజిలీ కథలను 1930వ దశకంలో మధిర సుబ్బన్న దీక్షితులు 12 భాగాలుగా రచించారు. ఈ కథల్లో జానపదాలు, చారిత్రక కల్పనలు, పౌరాణిక అనుసరణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆబాలగోపాలాన్న
Kasi Majili Kathalu Episode 42 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : కుంభకోణ రాజ్యపు యువరాజు కందర్పుడు.. ఎగిరే జింక సాయంతో అనేక దేశాలు తిరిగేవాడు. అలా తిరుగుతున్నప్పుడే మనోరమతో రసరమ్యమైన ప్రేమకథ నడిపాడు.
Kasi Majili Kathalu Episode 39 ( కాశీ మజిలీ కథలు ) | మధిర సుబ్బన్న దీక్షితులు 1930వ దశకంలో రచించిన కాశీమజిలీ కథలు అప్పట్లో ఆబాలగోపాలాన్ని అలరించాయి. తెలుగు సాహిత్యంలో తప్పకుండా చదవాల్సిన గొప్ప గ్రంథాల్లో కాశీమజిలీ కథలు ముఖ్
Kasi Majili Kathalu Episode 35 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : మణిప్రస్థ నగరాన్ని ఏలే కుంతీభోజుని ఏడో కుమారుడు జయభద్రుడు. వేశ్యా లోలుడై భార్యను నిర్లక్ష్యం చేశాడు. ఫలితంగా దొంగలబారిన పడ్డాడు.
Kasi Majili Kathalu Episode 34 ( కాశీ మజిలీ కథలు ) | మణిప్రస్థ నగరాన్ని ఏలే కుంతీభోజుని ఏడో కుమారుడు జయభద్రుడు. అతడు అనంగచంద్రిక అనే వేశ్య వలలో పడ్డాడు. తల్లిదండ్రులు అతనికి సునీతి అనే అమ్మాయితో వివాహం జరిపించారు.
Kasi Majili Kathalu Episode 33 ( కాశీ మజిలీ కథలు ) | తాను కాపురానికి వచ్చి ఇంతకాలమైనా తన భర్త ముఖమైనా చూపించలేదని.. అత్తమామలతో, తోటికోడళ్లతో చెప్పుకోవడానికి సునీతికి అవకాశం కలగలేదు. అది ఆమె ఓర్పునకు పరీక్షగా మారింది