KTR | చేవెళ్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాసాని జ్ఞానేశ్వర్కు చేవెళ్లలో సానుకూల స్పందన ఉందని తెలిపారు. ముఖ్యంగా కేసీఆర్ బహిరంగ సభ తర్వాత కాసాని విజయం
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్నది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొన్నటి వరకు బీఆర్ఎస్ పోటీనే కాదు అనుకున్న కాంగ్రెస్, బీజేపీలకు షాకిస్తూ ప
ఆది నుంచీ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల వివక్షత చూపుతూ వస్తున్నదని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఇష్టం వచ్చినట్లుగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతుండడం పట్ల బీసీ నేతల�
Swamy Goud | పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైన ఉంది. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నత్తి కోసం ఎన్నో ఏండ్లుగా పాటుపడుతున్న ఘనత కాసాని జ్ఞానేశ్వర్కే దక్కుతుంది. బీసీలకు దమ్ముంటే, మీర�
MLA Sabitha Indra Reddy | పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల బీఆర్ఎస్ సీటును గెలిపించి పార్టీ అధినేత కేసీఆర్కు గిఫ్ట్ట్గా అందిద్దాం. చేవెళ్లలో ఒక సెంటిమెంట్ ఉంది. ఉదయం నుంచి ఎర్రటి ఎండ ఉంది. మీరు (కేసీఆర్) ఇంటి నుంచి బ
KCR | ఇప్పుడు ప్రజల చేతిలోకి ఒక అంకుశం కావాలని.. ఒక హంటర్ కావాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి పనిచేయించే అంకుశం అవసరం ఇప్పుడు ఉందని పేర్కొన్నారు. అలాంటి అంకుశంలో ఓ పదునైన మొనదే
KCR | దళితబంధు ఏమైందని కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. ఎంపీ అభ్యర్థి కాసాని జాన్�
చేవెళ్ల లోక్సభ స్థానం గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెట్టింది. ఇతర పార్టీలతో పోలిస్తే సన్నాహక సమావేశాలతో బీఆర్ఎస్ దూకుడు పెంచింది.
బీఆర్ఎస్ పాలన తెలంగాణలో స్వర్ణ యుగమని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. శనివారం తాండూరులో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడుతూ మానవత్వం
Kasani Gnaneshwar | పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు.
కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది, కరువు వచ్చిందని ప్రజలు బాధపడు తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ రైతు బంధు, రైతుబీమా, కేసీఆర్కిట్, మిషన్ భగీరథ ద్వారా �
మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అలవిగాని, ఆచరణ సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసగించిందని విమర్శించారు. శంషాబాద్లో బు
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.