Chakratirtham | తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏడాదీ కార్తీక మాసంలో చక్రతీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు.
Pushpa Yagam | కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కార్తీకమాసం శ్రవణా నక్షత్రం సందర్భంగా శనివారం నిర్వహించిన పుష్పయాగం తిరుమలలో అత్యంత వైభవంగా జరిగింది.
కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా కాళేశ్వరం, రామప్ప ఆలయాల్లో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తీక మాసం అంటేనే పూజలు, శుభకార్యాలు, వ్రతాలకు ప్రత్యేకం. కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. మరి కొందరు నదీ స్నానాలు, ఆలయ దర్శనాలు చేస్తుంటారు. వాటన్నింటిని ఒకే�
కార్తీక మాసాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో అరుణాచల గిరి ప్రదక్షిణ, పంచారామాల దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్ల�
నల్లమలలోని మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయం మరో శబరిపీఠంగా వెలుగొందుతున్నది. భక్తులు మద్దిమడుగు ఆంజనేయస్వామిని పిలిస్తే పలికే దైవంగా ఆరాధిస్తారు. 1992లో కార్తీకమాసం సందర్భంగా మద్దిమడుగు పీఠాధిపతి జయరాం గు�
కార్తీక మాసం సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ఆలయమైన అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం (శివాలయం)లో శనివారం నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట
Yadagirigutta | యాదగిరిగుట్ట( Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ సన్నిధిలో భక్తుల(Devotees) రద్దీ కొనసాగుతున్నది. కార్తీక మాసం(Kartika masam) చివరి సోమవారం కావడంతో యాదగిరిగుట్ట ఆలయ అనుబంధశివాలయంలో భక్తులు అధిక సంఖ్యలో దర్శించ�
Srisailam | శ్రీశైల దేవస్థానంలో జరుగనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆలయ కార్యనిర్వహణాధికారి పెద్దిరాజు (EO Peddiraju) సంబంధిత అధికారులను , సిబ్బందిని ఆదేశించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో కార్తీక మాసానికి అధికారులు ముస్తాబు చేశారు. సత్యనారాయణ వ్రత మండపం, దీపారాధనకు ఆలయాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.