వివాహాలు, శుభకార్యాల నిమిత్తం కిరాయి తీసుకొనే ఆర్టీసీ బస్సులపై సంస్థ 10 శాతం రాయితీ ప్రకటించింది. జూన్ 30 వరకు అన్నిరకాల బస్ సర్వీసులకు ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయానికి కార్తిక మాసం చివరి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ మాడవీధులు,క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. ప్రసాద విక్రయశాల వద్ద భక్తులు క్యూ క
భీంపూర్ మండలం వడూర్ పెన్గంగ రేవు ఒడ్డున ఆదివారం రాత్రి కోటి దీపోత్సవం నిర్వహించారు. గంగమ్మకు పూజలు చేసి మహా హారతి ఇచ్చారు. మండలంతో పాటు సమీప మహారాష్ట్ర సరిహద్దులోని భక్తులు దీపారాధనలో పాల్గొన్నారు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో గురువారం సాయంత్రం స్వామివారి దర్బార్ సేవ వైభవంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి సేవను చేపట్ట�
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని దండేపల్లి మండలం గూడెంలోని ఆలయాలు సరికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. కరీంనగర్- జగిత్యాలకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న శ్రీ సత్యనారాయణస్వామి, అయ్యప్పస్వామి, షిర్డీస�
కార్తీక మాసం సందర్భంగా ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో మూడో రోజు శుక్రవారం ఘనంగా గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయం నుంచి సాయంత్రం మంగళవాయిద్యాలు, మహిళల కోలాటాల మధ్య వేద పండితుల
కార్తిక మాసానికి కౌముది మాసం అని పేరు. కౌముది అంటే వెన్నెల. శరదృతువులో నిర్మల ఆకాశంలో వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. ఈ మాసంలో చేసే పూజ, అర్చన, దాన, జప, స్నాన, అభిషేకాదులు విశేష ఫలితాన్నిస్తాయి. కార్తిక వ్ర�
ఊరూరూ హరిహరుల నామస్మరణతో మార్మోగనున్నాయి. రాత్రిళ్లు దీపాల వెలుగులు విరజిమ్మనున్నాయి. ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రారంభమైంది. శివకేశవులకు ప్రీతికరమైన మాసం వచ్చే నెల 23 వరకు కొనసాగనున్నది. ఈనెల
రమ శివుడికి ప్రీతి పాత్రమైన కార్తికమాసం మహిళలకు కూడా ఎంతో పవిత్రం. వేకువ జామున స్నానాలు, తులసి పూజలు, నోములు, ఉపవాసాలు భక్తి భావాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పూజా నియమాలు, వ్రతాల�