బెంగళూరు: ఉగాది పండుగకు సంబురంగా పుట్టింటికి వెళ్లిన కూతురు కన్నతండ్రి చేతిలో దారుణహత్యకు గురైంది. తల్లిదండ్రుల గొడవలో తల్లిపై దాడి చేస్తున్న తండ్రిని అడ్డుకోబోయి గర్భిణి అయిన వారి కుమార్తె �
బెంగళూరు: కర్ణాటకలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నాలుగో రోజుకు చేరింది. సమ్మె కారణంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమిత�
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం కూడా నైట్ కర్ఫ్యూ బాట పట్టింది. రాజధాని బెంగళూరుతోపాటు మరో ఆరు నగరాల్లో ఈ నెల పది నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయనున్నది. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధిస�
శ్రీశైలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఇలవేల్పుగా కొలిచే కన్నడిగులు
కర్ణాటక : మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బుధవారం వేర్వేరు ఘటనల్లో బంగారం అక్రమ రవాణాను బహిర్గతపరిచారు. మూడు వేర్వేరు కేసుల్లో రూ.1.3 కోట్ల విలువైన 2.8 కేజీల బంగారాన్ని గుర్తించి సీజ్
బీజేపీకి హస్తం నేత మద్దతు|
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత లఖాన్ జార్కిహోలీ, తన సోదరుడైన కాంగ్రెస్ పార్టీ ..
డంపింగ్ యార్డ్ | కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని డంపింగ్ యార్డ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళూరు శివార్లలోని పచ్ఛనడీ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్లో ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఒక్కసా
సీటింగ్ సామర్థ్యం | పెరుగుతున్న కొవిడ్ కేసులతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా హాళ్లలో సీటింగ్ సామర్థ్యాన్ని 50శాతానికి మించొద్దని ఆదేశాలు జారీ చేసింది.
మంగళూర్: బంగారం స్మగ్లర్లు రోజురోజుకు బరితెగిస్తున్నారు. ఎంతమంది పట్టుబడ్డగా కొత్తగా బంగారం స్మగ్లర్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు విమనాశ్రయంలో వేర�
బెంగళూరు: మరో మతం యువతితో కలిసి బస్సులో ప్రయాణిస్తున్న యువకుడ్ని కొందరు దారుణంగా కొట్టి కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తిపై దాడి చేసిన వారిని బజరంగ్ దళ