బెంగళూర్ : మైసూరులో వైద్య విద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడి ఘటనలో కర్నాటకలోని పాలక బీజేపీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలతో విరుచుకుపడింది. బీజేపీ పాలనలో కర్నాటక మరో యూ�
బెంగుళూరు: ఇదో బాలీవుడ్ స్టోరీ లాంటిదే. రోల్స్ రాయ్స్ ఫాంథమ్ కారును సోమవారం బెంగుళూరులో పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆ కారు ఎవరిదని ఆరా తీస్తే.. అది బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan ) పేరు మీద
బెంగళూరు: కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో క్షయ వ్యాధి ఉన్నట్లు ఇటీవల వెలుగు చూసింది. కర్ణాటకలో ఇలాంటి కేసులను 25 వరకు గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ముందు �
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతున్నది. ఆగస్ట్ 1 నుంచి 11 వరకు 0-19 ఏండ్ల వయసు పిల్లల్లో 543 మందికి కరోనా సోకింది. 0-9 ఏండ్ల చిన్నారుల్లో 88 మందికి, 10-19 ఏండ్ల పిల్లల్లో 305 �
బెంగళూరు: పిల్లలకు కరోనా వైరస్ వ్యాపిస్తున్న సంఘటనలు దేశంలో ఇటీవల వెలుగు చూస్తున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో గత ఐదు రోజుల్లో 242 మంది పిల్లలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ పిల్లలంతా 19 ఏండ్ల
సినిమా షూటింగ్స్లో ప్రమాదాలు జరగడం సహజం . కాని కొద్ది సార్లు షూటింగ్లో జరిగే ప్రమాదాల వలన ప్రాణాలు కూడా కోల్పోవలసి వస్తుంది. ఆ మధ్య శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 షూటింగ్ ప్రమాదం�
బెంగళూర్ : కర్నాటకలో ఈనెల 25 నుంచి స్కూల్స్ పున:ప్రారంభించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ ఆదేశించారు. 9, 10, 11వ తరగతి విద్యార్ధులకు తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. స్కూల్స్ రీఓపె
బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో ‘ఈటా’ వేరియంట్ కరోనాను గుర్తించారు. దీనికి సంబంధించి ఒక కేసు తాజాగా నమోదైంది. నాలుగు నెలల కిందట దుబాయ్ నుంచి మంగళూరుకు వచ్చిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్
కర్ణాటకలో 21 మంది నర్సింగ్ విద్యార్థినులకు కరోనా | కర్ణాటకలోని హసన్ జిల్లాలో 21 మంది నర్సింగ్ విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా పరీక్షించారు. వీరంతా కేరళ నుంచి వచ్చిన చెందిన వారు. విద్యార్థినులంతా పేయ�
బెంగళూర్ : కరోనా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో రాత్రి తొమ్మిది గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ నైట్ కర్ఫ్యూ అమలవుతుందని కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై శుక్రవారం ప్రకటిం�
నేడు కర్ణాటక కేబినెట్ విస్తరణ.. మధ్యాహ్నం మంత్రుల ప్రమాణం | కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంత్రివర్గాన్ని బుధవారం విస్తరించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. కొత్త మంత్రులు
Hindu daughter: కర్ణాటక రాజధాని బెంగళూరులో మతసామరస్యానికి మచ్చుతునక లాంటి ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. విజయపుర జిల్లాలోని అల్మేల్ పట్టణానికి చెందిన ముస్లిం వ్యక్తి మహబూబ్ మస్లీ