కరోనా టీకా | మంత్రికి ఇంటివద్ద కరోనా టీకా వేసినందుకు ఆరోగ్య శాఖ అధికారిని కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ గత నె
తన శాఖలో తలదూరుస్తున్నారంటూ ముఖ్యమంత్రి యెడియూరప్పపైనే మంత్రి ఈశ్వరప్ప ఆ రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేయడం బీజేపీలో, బయటి పార్టీల్లో చర్చనీయాంశంగా తయారైంది.
బీజేపీ | కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఆ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బసవకల్యాణ్ అసెంబ్లీ ఉప
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరీ ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచి�
బెంగళూరు : కొవిడ్ కేసుల పెరుగుదలతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నది.. వచ్చే 15 రోజుల పాటు రాష్ట్రంలో ర్యాలీలు, నిరసనలపై నిషేధం విధించింది. ఈ మేరకు సీఎం యడ్యూరప్ప ఆదేశ�
బెంగళూరు: ఒక ప్రొఫెసర్ను మోసం చేసిన కేసులో రామ్సేన కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ అత్తవర్ను మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళూరు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ను ఆయన మోసం చేశారు. రాయచూర్ విశ్వవి�
హైదరాబాద్ : కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించిన మాదిరిగానే తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్క�
హైదరాబాద్ : అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో పెట్టడమే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర్రభుత్వం తీరుగా ఉంది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను కన్నతల్లిలా, ఇతర పార్టీలు అధికారంలో ఉన్�
బెంగళూరు : పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రాష్ట్రం వెలుపలి నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తున్నది. వచ్చే నెల
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 80 శాతానికిపైగా ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,476 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికం