బెంగళూరు : కర్ణాటకలో పెరుగుతున్న కరోనా కేసులతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి చర్యలు ప్రారంభించింది. కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలకు సిద్ధమైంది. బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) పరిధ
బెంగళూర్ : కర్ణాటక రాజకీయాలను కుదిపివేసిన రాసలీలల సీడీ వ్యవహారంలో బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జర్కిహోలిపై లైంగిక దాడి కేసు నమోదు చేయాలని విపక్ష కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. మహిళను ఉద్యోగం ప�
బెంగళూర్ : కన్నడ సినీ ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్ మాఫియా కేసులో అరెస్ట్ అనంతరం బెయిల్పై ఇటీవల విడుదలైన నటి రాగిణి ద్వివేది వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. కర్వ-3 ప్రాజెక్టుపై ఇప్పటికే సంతకం చేసిన క�
ముంబై, మార్చి 16: కర్ణాటకలోని బెళగావిలో మరాఠా భాష మాట్లాడే వారిపై దాడులు పెరుగుతున్నాయని, కాబట్టి ఆ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన డిమాండ్ చేసింది. మరాఠా మాట్లాడేవారే లక్ష్యంగా క�
బెంగళూరు: మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తనపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ జర్కిహోలి చెప్పారు. తాను లైంగిక వేధింపులకు పాల్పడి�
మైసూర్: కర్ణాటకలో ఓ అవినీతి అధికారి ఇంటి నుంచి భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. చాముండేశ్వరి ఎలక్ట్రిసిటీ సప్లయ్ కార్పొరేషన్ ఆఫ్ మైసూర్ (CESCoM)లో సూపరింటెండెంట్ ఇంజినీర్గా పనిచేస్తున్న కే�
బెంగుళూరు: అయోధ్యలో నిర్మించనున్న రామ మందిరానికి సుమారు రెండు వేల కోట్ల విరాళాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అయోధ్యలో గెస్ట్హౌజ్ నిర్మించేందుకు కర్నాటక ప్రభుత్వం రెఢీ అయ్యింది. దీని కోసం 10 �
బెంగళూరు : ప్రసిద్ధ కన్నడ కవి, క్రిటిక్, అనువాదకుడు ఎన్ఎస్ లక్ష్మీనారాయణ భట్ట శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84. భట్టకు భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన గత కొంతకాలంగా వయసు సంబంధ సమస్యలను ఎదు�
బెంగళూరు: కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేష్ గురువారం అసెంబ్లీ సమావేశాల్లో చొక్కా విప్పారు. దీనిపై ఆగ్రహించిన స్పీకర్ ఆయనను సభ నుంచి వారం రోజులు సస్పెండ్ చేశారు. అనంతరం సభను వాయిదా వేశ
బెంగళూరు: పోస్ట్మార్టమ్కు ముందు మృతదేహంలో కదలిక కనిపించింది. దీంతో ఆ వ్యక్తి మరణించలేదని గ్రహించి తిరిగి ఆసుపత్రిలో చేర్చారు. కర్ణాటకలోని మహాలింగపూర్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. 27 ఏండ్ల వ్యక్తి బైక్ డ్�
బెంగళూరు: కర్ణాటకలో ఒక విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. పెండ్లి సందడితో కళకళలాడిన ఓ ఇంట్లో కొన్ని గంటల్లోనే రోదనలు మిన్నంటాయి. అప్పటిదాకా కేరింతలతో అలరారిన ఆ ఇల్లు కాసేపటికే ఏడుపులు, పెడబొ�
కల్బుర్గి: మనకు ఎరుపు రంగులో ఉండే పుచ్చకాయలే తెలుసు. కర్ణాటకలోని ఒక రైతు పసుపు పచ్చ రంగులో పుచ్చకాయలను శాస్త్రీయంగా పెంచుతూ శెహబాష్ అనిపించుకుంటున్నాడు. తొలుత కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ఇప్పుడు ప
వికారాబాద్: జిల్లాలోని బొంరాస్పేట్ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన సిమెంట్ లారీ కల్వర్టును ఢీకొని కిందపడిపోయింది. దీంతో లారీ డ్రైవర్ ఆనంద్ కుమార్ మరణించాడు. సిమెంట్ లోడుతో ఓ లారీ కొడంగ