బెంగళూరు: కర్ణాటకలో కరోనా పరిస్థితిపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిపై మండిపడ్డారు. పేదలను రక్షించలేని వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దావనగెరేకు చెంద
బెంగళూరు | బెంగళూరు, చెన్నైలో కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. ఒక్క బెంగళూరులోనే వారం రోజుల్లో లక్షన్నర పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కర్ణాటకలో ఆక్సిజన్ కొరతతో 24 మంది మృతిబెంగళూరు, మే 3: ప్రాణవాయువు కొరతతో దేశంలోని మరో దవాఖానలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్, ఢిల్లీలోని బాత్రా, ఏపీలోని విజయనగరం దవాఖానాల్లో ఆక్సిజన్
కర్ణాటకలో 24 గంటల్లో.. ఆక్సిజన్ అందక 24 మంది మృతి | దేశంలో ఆక్సిజన్ సంక్షోభం కొనసాగుతున్నది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక పలువురు మృతి చెందారు.
బెంగళూర్ : కర్ణాటక ప్రభుత్వం ఆదివారం కొవిడ్ కర్ఫ్యూ నిబంధనలను సడలించింది. నిత్యావసర దుకాణాలు, పాల బూతులు, తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు విక్రయించుకునేందుకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి�
బెంగళూరు: కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత నెల 27న కార్పొరేషన్లు, నగరసభ, పట్టణ పంచాయతీ, పురసభకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 8 జిల్లాల్లోని 10 స్థానిక సంస్థల్లో 263 వార్డులకు ఎ�
బెంగళూరు: దేశంలో మరో కరోనా కేంద్రంగా కర్ణాటక మారుతున్నది. ఆ రాష్ట్రంలో మహమ్మారి వ్యాప్తి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా రికార్డు స్�