కర్ణాటకపై బ్లాక్ ఫంగస్ పంజా: వారంలో 700 కేసులు |
కర్ణాటకలో వారం రోజుల్లో 700 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది. దీనికి ....
జూన్ 7 వరకు లాక్డౌన్ | రాష్ట్రంలో కొవిడ్ ఉధృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ పొడిగించింది. వచ్చే 7 వతేదీ వరకు లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్�
బెంగళూర్ : బ్లాక్ ఫంగస్ రోగులకు ప్రభుత్వ జిల్లా దవాఖానల్లో ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించినట్టు కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి విధించిన లాక్డౌ�
కర్ణాటకలో ‘తౌక్టే’ బీభత్సం.. నలుగురు మృతి | తౌక్టే తుఫాను కర్ణాటకలో బీభత్సం సృష్టిస్తోంది. తీర ప్రాంతంలోని ఆరు జిల్లాలు, మల్నాడ్లో భారీ వర్షపాతం నమోదైందని కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కేఎస్�
బెంగళూరు: కర్ణాటకలో కరోనా తీవ్రత కలకలం రేపుతున్నది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 41,664 కరోనా కేసులు, 349 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,71,931కు, మొత్�
బెంగళూరు: కర్ణాటకలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. రోగులకు ఆసుపత్రిలో పడకలు లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయి ప్రత్యేక చొరవ చూపారు. షిగ్గావ్లోన�
బెంగళూర్ : కరోనా మహమ్మారి కట్టడికి అమలు చేస్తున్న కఠిన నియంత్రణలతో జీవనాధారం కోల్పోయిన పేదలకు ఉచితంగా భోజనం అందించేందుకు బెంగళూర్ నగర పాలక సంస్థ (బీబీఎంపీ) కమ్యూనిటీ కిచెన్ ను ఏర్పాట�
బెంగళూర్ : దవాఖానల్లో అనవసరంగా ఎక్కువ రోజులు గడిపే కొవిడ్-19 రోగులు సత్వరమే డిశ్చార్జి అవడం ద్వారా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్న వారికి అవకాశం కల్పించాలని కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప పేర�