బెంగళూర్ : తనకు సీఎం పదవిని ఆఫర్ చేసినా కాంగ్రెస్ పార్టీలో చేరనని కర్నాటక మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే రమేష్ జర్కిహోలి తేల్చిచెప్పారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి
జూరాల| జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద పెరుగుతున్నది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద రావడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జూరాల జలాశయానికి 10 వేల క్యూసెక్కుల నీరు �
బెంగళూర్ : కర్నాటకలో రాబోయ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సీఎం అభ్యర్ధిపై అస్పష్టత నెలకొన్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిపై తా
బెంగళూర్ : కొవిడ్-19 అన్ లాక్ ప్రక్రియలో భాగంగా కర్నాటకలోని 17 జిల్లాల్లో సోమవారం హోటళ్లు, రెస్టారెంట్లు, జిమ్లు, రిసార్ట్స్ తెరుచుకున్నాయి. బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణాకూ అనుమతించారు. ఐదు శాతం లోపు పాజి
టీఎస్ఆర్టీసీ| కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో సాధారణ జీవనం మెరుగుపడుతున్నది. ఈక్రమంలో ప్రజలకు పూర్తిస్థాయిలో రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా టీఎస్ఆర్టీసీ అంతర్రాష్ట్ర బస
బెంగళూరు: భారీ వర్షంలో రోడ్డు పక్కన మొబైల్లో ఆన్లైన్ క్లాస్ వింటున్న కుమార్తెకు ఆమె తండ్రి గొడుగుపట్టారు. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని మారుమూల బల్లాకా గ్రామంలో ఒక జర్నలిస్ట్ తీసి
బెంగళూర్ : కర్నాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమిష్టి నాయకత్వంలో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ డీకే శివకుమార్ వెల్లడించారు. బీజేపీలో నాయకత్వ మార్పు అంశం, అంత�
ఢిల్లీ, జూన్ 17:ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానంతో ఉద్యానవన రంగాన్నిముందుకు తీసుకెళ్లేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చరల్ ప్�
బెంగళూర్ : జూన్ మాసాంతానికి కర్నాటకలో 45 ఏండ్లు పైబడిన వారిలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందని డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ల కొరతతో బెంగళూర్ లో 45 ఏండ్లు ప�
బెంగళూరు: 3000కుపైగా మొబైల్ సిమ్ కార్డులున్న 109 బాక్సులను కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా సిమ్ బాక్స్ కేసుకు సంబంధించి పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టార
బెంగళూరు: మరో రెండేండ్లు కర్ణాటక సీఎంగా తానే ఉంటానని యడియూరప్ప తెలిపారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకటన తనకు మరింత శక్తినిచ్చిందని అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై �
బెంగళూరు: కర్ణాటకలో అక్రమంగా నివాసం ఉంటున్న 38 మంది శ్రీలంకన్లను ఆ రాష్ట్ర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మంగళూరు నగరంలోకి వీరు అక్రమంగా ప్రవేశించారని పోలీస్ అధికారులు తెలిపారు. శ్రీలం�