బెంగళూరు: కర్ణాటకలో బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,784 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి కే సుధాకర్ తెలిపారు. ఇవాళ్టి వరకు బ్లాక్ ఫంగస్తో 111 మం
Monsoon: నిన్న మధ్యాహ్నం కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు ఇవాళ కేరళలోని మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించి ఆ రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
తిరువనంతపురం: కేఎస్ఆర్టీసీని ఇన్నాళ్లూ కేరళ, కర్ణాటకల్లోని రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లకు వాడేవారు. కానీ ఇక నుంచి దీనిని కేవలం కేరళలో మాత్రమే వాడాలి. కేఎస్ఆర్టీసీ సంక్షిప్త నామంతోపా�
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు. ఈనెల 14 వరకూ లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప గురువారం ప్రకటించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై ఆయన అధికారులతో సమీక్ష నిర�
పోలీసుల కాల్పులు | బంగ్లాదేశ్కు చెందిన యువతిపై కర్ణాటకకు చెందిన కొంత మంది యువకులు సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడి
మరో వైరస్ కలకలం.. దేశంలో తొలిసారిగా స్కిన్ బ్లాక్ ఫంగస్ కేసు గర్తింపు | ఓ వైపు దేశంలో కరోనా పంజా విసురుతోంది. మరో వైపు బ్లాక్ ఫంగస్తో పాటు వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ కేసులు సైతం రికార్డవుతున్నాయి.
Thief swallows gold: దొంగిలించిన బంగారం పోలీసులకు చిక్కకూడదు అనే తొందరలో ఓ దొంగ దాన్ని మింగేశాడు. కానీ అతని ప్లాన్ బెడిసి కొట్టి ఆ బంగారం పోలీసుల చేతిల్లోకే వెళ్లింది.
బెంగళూర్ : కర్నాటకలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 24,214 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25 లక్షల మైలురాయి దాటింది. ఇక 20,94,369 మంది వై�
కొవిడ్-19 టీకాను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు బుధవారం కొట్టివేసింది. విషయంలేని, ప్రజలకు ఏమాత్రం ఉపయోగంలేని పిటిషన్లు వేసి కోర్టు విలువైన సమయాన్ని వృథా చేశారంటూ ఆగ్రహం వ�