బెంగళూరు: ఊహించినట్లే కర్ణాటక కూడా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. కరోనా సెకండ్ వేవ్లో మొత్తం దేశానికి కొత్త కేంద్రంగా మారిన ఈ రాష్ట్రంలో రోజువారీ కేసులు 50 వేల వరకూ చేరుకున్నాయి. దీంతో ఈ నెల 10న (సోమ
కర్ణాటకలో కంప్లీట్ లాక్డౌన్!.. క్లారిటీ ఇచ్చిన సీఎం | గత కొద్ది రోజులుగా కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలువుతోంది.
రావులపల్లి, కొత్లాపూర్ చెక్పోస్టుల ఏర్పాటు కర్ణాటక నుంచి వచ్చేవారికి కరోనా పరీక్షలు వికారాబాద్, మే 6, (నమస్తే తెలంగాణ): కరోనా ఉద్ధృతి నేపథ్యంలో తెలంగాణ-కర్ణాటక మధ్య రాకపోకలపై ఆంక్షలు పెట్టారు. కలెక్టర్
కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులునమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 49,058 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలోనే 328 మంది మ�
క్రైం న్యూస్ | కర్ణాటక నుంచి అక్రమంగా వరి ధాన్యం తీసుకువచ్చి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ రఘురామ శర్మ హెచ్చరించారు.
బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతున్నది. రోజువారీ కేసుల నమోదు 50 వేలు దాటింది. గురువారం రికార్డుస్థాయిలో 50,112 కరోనా కేసులు, 346 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా �
బెంగళూరు: కర్ణాటకలో కరోనా పరిస్థితిపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిపై మండిపడ్డారు. పేదలను రక్షించలేని వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దావనగెరేకు చెంద
బెంగళూరు | బెంగళూరు, చెన్నైలో కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. ఒక్క బెంగళూరులోనే వారం రోజుల్లో లక్షన్నర పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కర్ణాటకలో ఆక్సిజన్ కొరతతో 24 మంది మృతిబెంగళూరు, మే 3: ప్రాణవాయువు కొరతతో దేశంలోని మరో దవాఖానలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాసిక్, ఢిల్లీలోని బాత్రా, ఏపీలోని విజయనగరం దవాఖానాల్లో ఆక్సిజన్