Karnataka Restrictions: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరుతోపాటు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఆంక్షలను కఠినతరం చేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆయా ప్ర
Bengaluru | ఇండియాలో తొలిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కర్ణాటక రాజధాని బెంగళూరులో నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరిలో ఒకరి వయసు 66 కాగా, మరొకరి వయసు 46 అని అధికారులు పేర్కొన్నారు. అయితే
కర్ణాటకలో ఇద్దరిలో గుర్తింపు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి ఆందోళన పడొద్దని ప్రజలకు విజ్ఞప్తి బాధితుల ప్రైమరీ కాంటాక్టుల్లోని ఐదుగురికి పాజిటివ్గా నిర్ధారణ వేరియంట్ నిర్ధారణకు ల్యాబ్కు శాంపిల్స్ న్య�
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తుమ్కూర్లోని రెండు నర్సింగ్ కళాశాలల్లో మరో 15 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షలు నిర్వహించగా 15 మందికి పాజిటివ్గా నిర్ధ
Karnataka | మూడు అడుగుల వరుడు….. రెండు అడుగుల వధువు… వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వేద మంత్రాల సాక్షిగా… సాంప్రదాయబద్ధంగా.. వీరి వివాహం ఘనంగా జరిగింది. కర్ణాటకలో జరిగిన ఈ పెళ్లి అందరి దృష్టిని
త్వరలో కొత్త సీఎంగా మురుగేష్ నిరాణి! మంత్రి ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు మొన్నే యెడ్డీకి ఉద్వాసన.. బొమ్మైకి పదవి కర్ణాటక బీజేపీలో తీవ్రమైన విభేదాలు బెంగళూరు: కర్ణాటక బీజేపీలో విభేదాలు ముదిరిపాకాన పడ్డాయా? �
బెంగళూరు: మాజీ భార్య, ఒక యువకుడ్ని మాజీ భర్త, అతడి సోదరుడు కలిసి స్తంభానికి కట్టి పలు గంటలపాటు కొట్టారు. కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. కొవ్లాండే పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన �
న్యూఢిల్లీ : చైనా ఎయిర్పోర్ట్ను యూపీలో తమ ఎయిర్పోర్ట్గా బీజేపీ చూపుతోందని కాంగ్రెస్ నేత, రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీ బీజింగ్ జనతా పార్టీగా �
SDM medical College: కర్ణాటక రాష్ట్రం ధార్వాడ్లోని ఎస్డీఎం మెడికల్ కాలేజీ కొవిడ్ హాట్స్పాట్గా మారింది. ఆ కాలేజీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకే పెరుగుతున్నది. ఇవాళ కూడా కొత్తగా
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు పేర్కొన్నారు. అయితే బెంగళూరుతో పాటు
Crocodile Attack | నదిలో నీళ్లు తాగుతున్న ఒక వ్యక్తిపై సడెన్గా దాడి చేసిన మొసలి అతన్ని నీళ్లలోకి లాక్కెళ్లి చంపేసింది. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.
బెంగళూరు: తన వద్ద చాలా డబ్బులున్నాయని, మూడు లక్షల మంది విద్యార్థులను చదివిస్తానని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత యూసఫ్ షరీఫ్ తెలిపారు. తాను చాలా కష్టపడ్డానని, ఇప్పుడు తనకు తగినంత డబ్బు ఉన్నదని చెప్పారు.