Bangalore | లండన్ నుంచి బెంగళూరులోని కంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి (KIAL) వచ్చిన ముగ్గురు వ్యక్తులకు కొవిడ్ పాజిటివ్గా తేలినట్లు ఆరోగ్యశాఖవర్గాలు
Crime News | సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ మన సమాజంలో మూఢనమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. పార్వతి అనే 37 ఏళ్ల మహిళకు తలనొప్పిగా ఉంటోంది.
Corona in School: కర్ణాటకలో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. చిక్మంగళూరు జిల్లాలోని జీవన్జ్యోతి ఉన్నత పాఠశాలలో టీచర్కు, 10 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో
లక్షల విలువ చేసే గోల్డ్ నెక్లెస్ను మింగిన ఆవు | రోజూ దాని పేడను కూడా చెక్ చేశారు. కానీ.. వాళ్లకు నిరాశే ఎదురైంది. తమ నెక్లెస్ను ఎలాగైనా దక్కించుకోవడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఫ్యామిలీ ఏ�
Karnataka | ఓ ఉపాధ్యాయుడి పట్ల విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించారు. పాఠం బోధిస్తున్న ఉపాధ్యాయుడిపై డస్ట్ బిన్తో దాడి చేశారు. ఈ ఘటన దేవనాగరి జిల్లాలోని నల్లూరు ప్రభుత్వ పాఠశాలలో డిసెంబర్ 3వ
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి కరానా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా చిక్కమగళూరులోని ఒక స్కూల్లో శనివారం 69 మందికి కరోనా సోకింది. ఇందులో 59 మంది విద్యార్థులు కాగా, 10 మంది సిబ్బంది ఉన్నారు. కరోనా బారిన �
బెంగళూరు: కర్ణాటక హోంమంత్రి అరగా జ్ఞానేంద్ర పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచాలు తీసుకుని కొందరు పోలీసులు కుక్కల్లా నిద్రపోతారని ఆయన మండిపడ్డారు. ‘లంచాలు తీసుకున్న మీ �
కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్నాయ్ కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్ ప్రశంస హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పా
ఒమిక్రాన్ పేషెంట్పై కర్ణాటక దర్యాప్తు బెంగళూరు: ఒమిక్రాన్ గుర్తించిన ఇద్దరు బాధితుల్లో మొదటివ్యక్తి.. 66 ఏండ్ల దక్షిణాఫ్రికా వాసి దేశం విడిచి వెళ్లడంపై కర్ణాటక సర్కారు శుక్రవారం దర్యాప్తునకు ఆదేశిం�
35 ఏళ్ల తర్వాత పెళ్లితో ప్రేమజంట శుభం కార్డు | ప్రేమకు చావు లేదంటారు కదా.. అది నిజమే కాబోలు అనిపిస్తుంది ఈ ఘటన చూస్తే. అప్పుడెప్పుడో 35 ఏళ్ల కింద ఓ ప్రేమ జంట విడిపోయింది.
Omicron | భారత్లో ఒమిక్రాన్ కేసులు కలకలం రేపుతున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో