Pralhad Joshi | కర్ణాటకలోని సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. ధర్మస్థలలో చేపట్టిన తవ్వకాలలో ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. దీంతో సిట్ దర్యాప్తునకు ఆదేశించిన సీఎం సిద్�
Bengaluru Stampede | బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం (Karnataka government) సంచలన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ రిపోర్ట్లో ఆర్సీబీని సిద్ధరామయ్య ప్రభుత్వం నిందించింది.
Thug Life : థగ్లైఫ్ సినిమాను కర్నాటకలో రిలీజ్ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సినిమా రిలీజ్ అంశంలో కర్నాటక సర్కారు వ్యవహరించిన తీరును కోర్టు తప్పుపట్టింది. థియేటర్ల వద్ద భద
Bengaluru Stampede | ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట (Bengaluru Stampede) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో కర్ణాటక రాజ్భవన్ (Raj Bhavan) వర్గాలు తాజాగా కీలక విషయాన్ని వెల్లడించాయి.
పద్దెనిమిదేండ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ని గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును సత్కరించేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని కర్ణాటక ప్రభుత్వం బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన కార్
కాంగ్రెస్ పాలిత కర్ణాటక ప్రభుత్వం బీరు ప్రియులపై మరింత భారం మోపింది. తాజాగా బీరుపై అదనపు ఎక్సైజ్ సుంకం 5 శాతం పెంచుతూ నోటిఫికేషన్ను జారీ చేసింది. దీంతో ఈ సుంకం 195 శాతం నుంచి 200 శాతానికి పెరిగింది.
Hate speech Law | విద్వేష ప్రసంగాలు, విద్వేషపూరిత నేరాల కట్టడి కోసం కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) తీవ్ర కసరత్తు చేస్తోంది. అందుకోసం కఠినమైన చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. త్వరలో దీనికి సంబంధించి ముసాయిదా బిల
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నది. ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చిన హామీలు రాష్ట్�
Karnataka | ఉచిత పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం పెంపుపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ప్రజలపై భారం మోపుతున్నది. బస్సు టిక్కెట్లు, వాటర్ బిల్లులను భారీగా పెంచింది. త�
తక్షణమే తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ఏడుగురు రాష్ట్ర మంత్రులకు లేఖ రాసింది. పెండింగ్ బిల్లులు రూ.32 వేల కోట్లకు చేరుకున్నాయని, సీనియారిటీ ప్రకారం బిల్లు
ప్రజలపై మరో అదనపు బాదుడుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రెండు రోజుల క్రితమే ఆర్టీసీ బస్ చార్జీలు పెంచిన సిద్ధరామయ్య ప్రభుత్వం తాజాగా మెట్రో రైల్ టికెట్ ధరల పెంపునకు రెడీ అవుతున
గ్యారెంటీల పేరుతో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పాత పథకాలకు కోత పెడుతున్నది. గ్యారెంటీలకు నిధుల సమీకరణ కోసం ఇప్పటికే వివిధ రకాల చార్జీలు పెంచుతూ వస్తున్న సిద
FSSAI certified prasadam | చవితి సందర్భంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ కొత్త రూల్ అక్కడ రాజకీయ దుమారం రేపుతుంది. గణనాథుని ప్రతిష్ఠించినా సరే పూజ చేసుకోండి గానీ.. ప్రసాదాలు మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు దృవీకరించాకే భక్తులక�