కర్ణాటకలో గత బీజేపీ సర్కార్పై వెల్లువెత్తిన ‘40 శాతం కమీషన్' ఆరోపణలపై ప్రస్తుత సిద్ధరామయ్య ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.
Muslim quota: కర్నాటక సర్కారు రద్దు చేసిన 4 శాతం ముస్లిం కోటాపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఏప్రిల్ 18వ తేదీన ఈ అంశంపై మళ్లీ విచారించనున్నది. కర్నాటక ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు తప్పుప�
ఏపీ పునర్విభజన చట్టం షెడ్యూల్ 11లో పొందుపరచని పలు ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ ఇచ్చిన రివర్ బోర్డుల గె జిట్ను రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు �
కృష్ణా నదిలో కర్ణాటకకు నీటి కేటాయింపులు లేకున్నా ఆ రాష్ట్రం ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులను నిర్మించిందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.