PhonePe CEO: స్థానికులకే ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇవ్వాలని కర్నాటక రూపొందించిన బిల్లును ఫోన్పే సీఈవో సమీర్ నిగమ్ తప్పుపట్టారు. అలాంటి నిర్ణయం వల్ల తమ పిల్లలకు స్వంత సిటీలో ఉద్యోగాలు రావన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 1.9 టీఎంసీలు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. గద్వాల నియోజకవర్గానికి తాగునీరు కావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఏప్రి�
Tejashvi Surya | కర్ణాటక రాజధాని బెంగళూరులోని సిద్ధన్న లేఅవుట్లో ముకేశ్ అనే మొబైల్ షాప్ యజమానిపై దాడి ఘటనను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి దాడులు �
కర్ణాటకలో నీటి కటకట రోజురోజుకూ తీవ్రమవుతున్నది. రాజధా ని బెంగళూరులో నీళ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడింది. నీటి కొరత వల్ల పాఠశ
అక్రమాస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకమార్పై సీబీఐ దర్యాప్తునకు గత ప్రభుత్వం ఇచ్చిన సమ్మతిని ఉపసంహరిస్తూ సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సీబీఐ స
వ్యాపార సంస్థల నామఫలకాల్లో 60 శాతం కన్నడలోనే ఉండాలని కర్ణాటక సర్కారు ఆదేశాలు ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. కర్ణాటక రక్షణ వేదిక(కేఆర్వీ) రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టింది.
Karnataka | కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీవ్రంగా స్పందించా�
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఎప్పుడైనా కూలొచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మంత్రి ఒకరు కేసులతో సతమతం అవుతున్నారన
Dress code | వివిధ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసే ఉద్యోగార్థుల డ్రెస్ కోడ్లో కర్ణాటక ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. తల భాగాన్ని పూర్తిగా కప్పి ఉంచే టోపీలు, దుస్తులను అనుమతించబోమని కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిట�
బీజేపీ మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టింది. ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో అడ్డదారుల్లో అధికార పీఠాన్ని దక్కించుకునే తన నైజాన్ని మరోసారి బయటపెట్టింది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో చ�