ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నది. ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఇచ్చిన హామీలు రాష్ట్�
Karnataka | ఉచిత పథకాల హామీలతో అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయం పెంపుపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ప్రజలపై భారం మోపుతున్నది. బస్సు టిక్కెట్లు, వాటర్ బిల్లులను భారీగా పెంచింది. త�
తక్షణమే తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ఏడుగురు రాష్ట్ర మంత్రులకు లేఖ రాసింది. పెండింగ్ బిల్లులు రూ.32 వేల కోట్లకు చేరుకున్నాయని, సీనియారిటీ ప్రకారం బిల్లు
ప్రజలపై మరో అదనపు బాదుడుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రెండు రోజుల క్రితమే ఆర్టీసీ బస్ చార్జీలు పెంచిన సిద్ధరామయ్య ప్రభుత్వం తాజాగా మెట్రో రైల్ టికెట్ ధరల పెంపునకు రెడీ అవుతున
గ్యారెంటీల పేరుతో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పాత పథకాలకు కోత పెడుతున్నది. గ్యారెంటీలకు నిధుల సమీకరణ కోసం ఇప్పటికే వివిధ రకాల చార్జీలు పెంచుతూ వస్తున్న సిద
FSSAI certified prasadam | చవితి సందర్భంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ కొత్త రూల్ అక్కడ రాజకీయ దుమారం రేపుతుంది. గణనాథుని ప్రతిష్ఠించినా సరే పూజ చేసుకోండి గానీ.. ప్రసాదాలు మాత్రం ఫుడ్ సేఫ్టీ అధికారులు దృవీకరించాకే భక్తులక�
PhonePe CEO: స్థానికులకే ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇవ్వాలని కర్నాటక రూపొందించిన బిల్లును ఫోన్పే సీఈవో సమీర్ నిగమ్ తప్పుపట్టారు. అలాంటి నిర్ణయం వల్ల తమ పిల్లలకు స్వంత సిటీలో ఉద్యోగాలు రావన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 1.9 టీఎంసీలు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. గద్వాల నియోజకవర్గానికి తాగునీరు కావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఏప్రి�
Tejashvi Surya | కర్ణాటక రాజధాని బెంగళూరులోని సిద్ధన్న లేఅవుట్లో ముకేశ్ అనే మొబైల్ షాప్ యజమానిపై దాడి ఘటనను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇలాంటి దాడులు �
కర్ణాటకలో నీటి కటకట రోజురోజుకూ తీవ్రమవుతున్నది. రాజధా ని బెంగళూరులో నీళ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. స్కూళ్లలో విద్యార్థులకు తాగడానికి కూడా నీరు దొరకని దుస్థితి ఏర్పడింది. నీటి కొరత వల్ల పాఠశ
అక్రమాస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకమార్పై సీబీఐ దర్యాప్తునకు గత ప్రభుత్వం ఇచ్చిన సమ్మతిని ఉపసంహరిస్తూ సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని సీబీఐ స
వ్యాపార సంస్థల నామఫలకాల్లో 60 శాతం కన్నడలోనే ఉండాలని కర్ణాటక సర్కారు ఆదేశాలు ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. కర్ణాటక రక్షణ వేదిక(కేఆర్వీ) రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపట్టింది.