కర్ణాటక కాంగ్రెస్ ఫిరాయింపు రాగం అందుకున్నది. సీఎం, డిప్యూటీసీఎం వర్గాలుగా చీలిన నేతలు.. ఫిరాయింపుల పాట పాడుతున్నారు. బీజేపీలోకి మీరు వెళ్లిపోతారంటే.. లేదు మీరే వెళ్లిపోతారంటూ పరస్పరం విమర్శలు గుప్పించ
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 5 గ్యారెంటీల పేరుతో అలవికాని హామీలు ఇచ్చిన కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్నది. గ్యారెంటీల కోసమని చెప్తూ సిద్ధరామయ్య ప్రభుత్వం మార్కెట
కర్ణాటకలోని బెలగావిలో ఇటీవల జరిగిన ఓ ర్యాలీలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెంపదెబ్బ కొట్టబోయిన ఏఎస్పీ ఎన్వీ బరామణి స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి తనను అవమానించి�
ప్రజలపై మరో అదనపు బాదుడుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రెండు రోజుల క్రితమే ఆర్టీసీ బస్ చార్జీలు పెంచిన సిద్ధరామయ్య ప్రభుత్వం తాజాగా మెట్రో రైల్ టికెట్ ధరల పెంపునకు రెడీ అవుతున
కర్ణాటక రాజకీయాలను 2024 సంవత్సరం కుదిపేసింది! ఈ ఏడాది భారీ కుంభకోణాలు వెలుగుచూడటంతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. ముఖ్యంగా వాల్మీకి, ముడా కుంభకోణాల్లో అధికార పార్టీ ప్రమేయం స్పష్�
అధికార పంపిణీ ఒప్పందంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట మార్చారు. అలాంటి ఒప్పందం ఏదీ లేదని, దీని గురించి ఎవరూ మాట్లాడొద్దని శనివారం పేర్కొన్నారు. ఎన్నికల ముందే అధికార పంపిణీపై ముఖ్యమంత్రి సిద
కర్ణాటకలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణం ఉచ్చు మరింత బిగుసుకుంటున్నది. వందల కోట్ల రూపాయల కుంభకోణంలో ఆయన పాత్ర, ప్రమేయంపై ముఖ్యమైన ఆధారా�
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు తనకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు మధ్య అధికారం పంచుకోవడంపై ఎలాంటి ఒప్పందం జరగలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ని
Karnataka CM Siddaramaiah | తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ పని చేస్తుందని కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య ఆరోపించారు. ఇందు కోసం 50 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇవ్వజూపిందన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అడ్వకేట్ టీజే అబ్రహం బుధవారం పరువు నష్టం దావా వేశారు. సిద్ధరామయ్య తనను బ్లాక్మెయిలర్ అని నిందించారని ఆరోపిస్తూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.
కర్ణాటక రాజధాని బెంగళూరు శివారుల్లో క్విన్ సిటీ (నాలెడ్జ్, వెల్బీయింగ్ అండ్ ఇన్నోవేషన్ సిటీ) పేరిట సిద్ధరామయ్య సర్కారు గురువారం కొత్త నగరానికి శ్రీకారం చుట్టింది.
ముడా కుంభకోణంలో తనపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. తానేమీ తప్పు చేయలేదని, తనకేమీ ఆందోళన లేదని పేర్కొన్నారు.
కన్నడ నటుడు దర్శన్కు జైలులో విలాసవంతమైన సౌకర్యాలు కల్పించినట్టు వచ్చిన వార్తలపై బీజేపీ నేత అశోక సోమవారం విమర్శలు ఎక్కుపెట్టారు. ఇందుకు డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత శివకుమార్ బాధ్యుడని ఆరోపించారు. శ�