కర్ణాటక రాజధాని బెంగళూరు శివారుల్లో క్విన్ సిటీ (నాలెడ్జ్, వెల్బీయింగ్ అండ్ ఇన్నోవేషన్ సిటీ) పేరిట సిద్ధరామయ్య సర్కారు గురువారం కొత్త నగరానికి శ్రీకారం చుట్టింది.
ముడా కుంభకోణంలో తనపై విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడం పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. తానేమీ తప్పు చేయలేదని, తనకేమీ ఆందోళన లేదని పేర్కొన్నారు.
కన్నడ నటుడు దర్శన్కు జైలులో విలాసవంతమైన సౌకర్యాలు కల్పించినట్టు వచ్చిన వార్తలపై బీజేపీ నేత అశోక సోమవారం విమర్శలు ఎక్కుపెట్టారు. ఇందుకు డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత శివకుమార్ బాధ్యుడని ఆరోపించారు. శ�
ముడా కుంభకోణానికి సంబంధించి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటిస్తూ తనకు అండగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి మాత్రం సరైన సంఘీభావం లభించకపోవడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అసహనంతో ఉన్నట్ట�
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మెడకు చుట్టుకొన్న ‘ముడా స్కామ్'లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ఈ స్కామ్తో తనకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వాదించిన సిద్ధరామయ్య మాటలన్నీ అబద్ధమని తేలింది. ఇంద�
ముడా భూకుంభకోణం ఆరోపణలు కర్ణాటకలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ కేసులో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతిచ్చిన నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య ఈనెల 22న సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎంవో ఆదివారం ప్ర�
Siddaramaiah | ప్రజాతీర్పును అపహస్యం చేసేలా తెర వెనుక రాజకీయాలు చేసే వారిని ప్రజలు మరిచిపోరని పేరు చెప్పకుండానే బీజేపీని కర్ణాటక సీఎం సిద్దరామయ్య విమర్శించారు.
BJP-JD(S) - CM Siddaramaiah | మైసూర్ పట్టణాభివృద్ధి సంస్థ (ముడా)కు చట్ట విరుద్ధంగా భూమి కేటాయింపు కుంభకోణంలో భాగస్వామిగా ఉన్న సీఎం సిద్ధ రామయ్య రాజీనామా చేయాలని బీజేపీ, దాని మిత్రపక్షం జేడీఎస్ డిమాండ్ చేశాయి.
Karnataka CM Siddaramaiah -BJP | కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ‘వాల్మికి కార్పొరేషన్’లో కుంభకోణం జరిగినందుకు బాధ్యత వహిస్తూ సీఎం సిద్దరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర డిమాండ్ చేశారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్పై మాజీ ప్రధాన మంత్రి, జేడీఎస్ వ్యవస్థాపకుడు హెచ్డీ దేవెగౌడ విరుచుకుపడ్డారు. ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఐదు రాష్
కర్ణాటకలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారెంటీల్లో ఒకటైన ‘గృహలక్ష్మీ’ స్కీమ్ రాష్ట్రంలో సక్రమంగా అమలు కావడం లేదు. 2023 నవంబర్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పలు కారణాలతో ఈ పథకం నిలిచిపోయింది.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక కాన్వాయ్లో సిద్ధరామయ్య ఎల్బీ స్టేడియానికి వస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ము�
కుల గణన చేస్తామని, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా ఆరు నెలల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతామని బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో సుమారు మూడున్నర దశాబ్దాల పాటు, దేశంలో ఆరు ద�
కర్ణాటకలో వ్యవసాయానికి సరిగా కరెంట్ అందక అక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో కర్ణాటక సీఎం సిద్ధ్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఓట్లు అడుగుతున్నారని మంత్రి తన్న�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క సీటును బీసీలకు కేటాయించని కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.