ర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై కమలనాథుల్లో ఆందోళన కనపడుతున్నది. కుటుంబ పాలన , అవినీతికి వ్యతిరేకమని, ఇతర పార్టీలు వాటికి పుట్టిళ్లని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ నేతలు, ప్రస్తుత ఎన్నికల్లో దానిపై మ�
శరద్ పవార్ (Sharad Pawar) నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో లుకలుకలు తీవ్రమైనట్లు కనిపిస్తున్నది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) పార్టీని వీడనున్నారనే వార్తలు గతకొన�
నలభై శాతం కమీషన్ (అవినీతి), టికెట్ల పంపిణీలో ఆశ్రిత పక్షపాతం, వారసత్వ రాజకీయాల ప్రోత్సాహం తదితర లోపాలతో సతమతమవుతున్న బీజేపీ త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పాతిక నియోజక వర్గాల్లో బలమై
Karnataka Elections | అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక బీజేపీలో కొత్త కలవరం మొదలైంది. ఇంతకాలంగా ఆ పార్టీకి అండగా ఉంటున్న లింగాయత్ సామాజకవర్గం ఈసారి తమకు దూరమవుతారేమో అని కమలం పార్టీ నేతలు ఆందోళన చెందుతున�
Karnataka Elections | కుటుంబ, వారసత్వ ఎన్నికల రాజకీయాల్ని బీజేపీ కొనసాగిస్తున్నది. మూడో జాబితాలో పది నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా.. వారిలోముగ్గురు కుటుంబ రాజకీయాల నుంచి వచ్చినవారే. హెబ్బళ నియోజకవర్గం అభ్�
Karnataka | కర్ణాటక మంత్రి ఎంటీబీ నాగరాజు దాఖలు చేసిన అఫిడవిట్లో తన పేరిట రూ. 1,609 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. నాగరాజు హోసకోటె నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. నాగరాజు �
Jagadish Shettar | తాను నిర్మించిన బీజేపీ తన పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిందని, పార్టీ నుంచి బలవంతంగా వెళ్లగొట్టారని కర్ణాటక మాజీ సీఎం జగదీష్ షెట్టర్ (Jagadish Shettar) విమర్శించారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు, ప్రిన్సిపల్స్న�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) ముందు మాజీ సీఎం, ప్రముఖ లింగాయత్ నేత జగదీష్ శెట్టార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తమ పార్టీ బలోపేతమవుతుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్న�
ఓబీసీలకు నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Karnataka Assembly Elections) విమర్శించారు. ఓబీసీలను అభివృద్ధి పధంలోకి తీసుకువెళ్లాలంటే ముందుగా వారి హక్కులను వ
కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి (BJP) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కమలం పార్టీకి గుడ్బై చెప్పగా.. తాజాగా మాజీ సీఎం, పార్టీ సీనియర్ నేత జ�