ఎగువ మానేరులో క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం23 అడుగులకు చేరిన కాళేశ్వర జలాలుఆయకట్టు రైతుల్లో ఆనందంసిరిసిల్ల/గంభీరావుపేట, ఏప్రిల్ 1 : ‘నీరు పల్ల మెరుగు’ అనే నానుడిని తిరగరాస్తూ ‘నీరు ఎగువకు ప్రవహించును’ �
2020-21లో 50.58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిసంక్షోభంలోనూసత్తా చాటిన సంస్థగోదావరిఖని, ఏప్రిల్ 1 : సింగరేణి సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 72 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. 70.35 మిలియన్ టన్నుల లక్ష్యానికి 50.58 మిలి
రామడుగు, ఏప్రిల్ 1: మండలంలోని గోపాల్రావుపేట వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వామి వారికి ఘన స్వాగతం పలికి కొబ్బరికాయలు క�
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ఎలుబాకలో చిరుతల రామాయణం ప్రారంభం వీణవంక, మార్చి 31: సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మనదని, రామాయణం, మహాభారతం దేశానికే తలమానికమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశ�
‘దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తీకరణ్’లో అవార్డుల పంటరెండు మండల పరిషత్లు, నాలుగు పంచాయతీల ఎంపికపెద్దపల్లి జిల్లా సుందిళ్లకు రెండు అవార్డులు కరీంనగర్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం
ఖమ్మంలోనూ ఏర్పాటు చేస్తున్న సంస్థ హైదరాబాద్, మార్చి 30: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యూవెల్లరీ..క్రమంగా తన వ్యాపారాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నది. కంపెనీ వాటా విక్రయం(ఐపీవో)తో వచ్చ
ఉమ్మడి జిల్లాలో 21.99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడికి అవకాశం18.05 లక్షల మెట్రిక్ టన్నులు మార్కెట్కు రావచ్చని అంచనాముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కొనుగోళ్లకు ఏర్పాట్లుఏప్రిల్ మొదటి వారంలో మొదలుఇబ
6 కోట్లతో సుందరీకరణగోదావరి జలాలతో కళకళమంత్రి కేటీఆర్ కృషితో మహర్దశ కాకతీయుల కాలం నాటి ముస్తాబాద్ పెద్ద చెరువు కొత్త శోభను సంతరించుకున్నది. ఒకప్పుడు కట్ట తెగి రూపురేఖలు కోల్పోయిన ఈ జల వనరు నేడు సందర్శక
మంత్రి కేటీఆర్ ఆశయానికి అనుగుణంగా అభివృద్ధి చేయాలిమున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్, డైరెక్టర్ సత్యనారాయణరాజన్న సిరిసిల్ల, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధిలో రాష్ర్టాన
ఐటీడీఆర్ త్వరలోనే ప్రారంభంరాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 272 దరఖాస్తులుమంత్రి కేటీఆర్ ఆదేశాలతో శిక్షణతోపాటు ఉపాధిసిరిసిల్ల రూరల్, మార్చి 29 : మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో తంగళ్లపల్లి మండలం మండ�