2021-22 ఆర్థిక సంవత్సరానికి రూపకల్పనకమిషనర్ ఆమోదానికి పంపిన ఆలయ అధికారులువేములవాడ, మార్చి 29: వేములవాడ రాజన్న ఆలయ వార్షిక బడ్జెట్ను రూ.191కోట్ల అంచనాలతో రూపొందించి రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఆమోదానికి పంపి
కరీంనగర్కు చేరిన ఆర్ఎఫ్సీఎల్ యూరియా450 బ్యాగులు రాక.. ఒక్కో బస్తా నెట్వెయిట్ 45 కేజీలుగరిష్ఠ విక్రయ ధర 266.50ఫలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవమౌలిక సదుపాయాలు, నిర్మాణానికి అండదండలువచ్చే నెల నుంచి పూర్త�
మెట్పల్లి రూరల్, మార్చి 28: మెట్పల్లి మండలం పెద్దాపూర్ శ్రీ మల్లికార్జున స్వామి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణా�
రీడిజైన్ల ద్వారా ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుసమస్యలను అధిగమించి నీరిచ్చిన ఘనత సీఎందేరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ వేములవాడ, మార్చి 28: ఉమ్మడి రాష్ట్రంలో నీటి పారుదల విషయంలో నాటి �
జగిత్యాల : ప్రముఖ చరిత్రకారుడు డా. జైశెట్టి రమణయ్యను డా. సినారె విశిష్ట పురస్కారం వరించింది. అక్కెపల్లి ఫౌండేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో కీ.శే.అక్కెపల్లి మమత స్మారకార్థం డా. సినారె పురస్కార కార్యక్రమం నిర్వ�
హైదరాబాద్: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని నెక్లెస్రోడ్లో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్
తండ్రిలాంటి కేసీఆర్ ఉన్నారు.. కోడలు షర్మిల అక్కర్లేదు బలహీనవర్గాలకు బడ్జెట్లో పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్దే బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర
ప్రశ్నించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పెద్దవూర/త్రిపురారం, మార్చి 19: గతంలో సాగర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ నేత జానారెడ్డి పదవుల కోసం తప్ప ఏనాడన్నా ప్రజా సమస్యలను పట్టించుకున్నారా అని �
పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్నదని కితాబు దేశవ్యాప్తంగా కేవలం 13 నగరాలకే చోటు న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధనాన్ని (రెన్యూవెబుల్ ఎనర్జీ) ప్రోత్సహించే దిశగా భారత్లో 13 నగరాలు మాత్రమే విధానాలను
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఖాజా నవాజ్ హుస్సేన్ కూమార్తె నబీలా మహమ్మద్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ పాపకు స్వయంగా ఫోన్ చేస�