Minister Gangula Kamalaker | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్తోనే ఈ రాష్ట్ర భవిష్యత్ ముడిపడి ఉన్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్పై అన్ని పార్టీలు ఏకమై దాడులకు దిగుతున్న�
సాన్మేళా విజయవంతమైంది. పొలాస వేదికగా జరిగిన కార్యక్రమానికి కర్షకలోకం కదిలివచ్చింది. సాగులో కొత్త విధానాలు, సాంకేతిక వినియోగం వంటి విషయాలను తెలుసుకున్నది.
ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కృష్ణ మంగళవారం మృతిచెందగా, ఆయనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. ఆయన రెం డుసార్లు కరీంనగర్ జిల్లా కేంద్రానికి వచ్చారు. 1997లో వచ్చిన సంభవం సినిమాలో పలు సన్న�
వైద్య రంగంలో నయా విప్లవం మొదలైంది. ఓవైపు వైద్య విద్య, మరోవైపు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే దిశగా అడుగు పడింది. జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంగా రాష్ట్ర సర్కారు, మంగళవారం ఒకే రోజు ఎనిమిది కళాశా
తెలంగాణను దోచుకునేందుకు ఢిల్లీ పాలకులు, ఆంధ్ర నాయకులు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణలో అభివృద్�
వాణిజ్య సేద్యం.. ఒక్కసారి మొక్కలు నాటితే 30 ఏండ్లపాటు సిరులు కురిపించే పంట.. ఆయిల్పామ్ సాగుకు కర్షకలోకం కదులుతున్నది. సంప్రదాయ విధానాలతో లాభం లేదని, మార్కెట్లో డిమాండ్ ఉన్న నూనె జాతి ఆయిల్ పామ్ సాగు బ
గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన పిడుగు వినయ్ గ్రామంలోని జడ్పీస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. అతడి తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. వారు పొలంలో కలుపుతీసేందుకు పడుతున్న కష్టాలను స్వయంగా చ�
ఐఏఎస్ అయిండంటేనే వేరే వ్యాపకాలు లేకుండా కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడం అనుకుంటాం.. కానీ ఇందుకు విరుద్ధంగా తనలోని కొత్త కోణాన్ని చూపెట్టారు ఈ యంగ్ ఐఏఎస్. చదువులో టాప్లో ఉంటూనే తనకిష్టమైన డ్యాన్స్లో�
ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రైవేట్ వైద్యులు సిద్ధం కావాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఐఎంఏ కృషిచేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కార్పొ
కాంగ్రెస్, బీజేపీలు బరితెగించాయి. నిత్యం ప్రజల్లో ఉండే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక.. ఈ రెండు పార్టీలు ఏకమై పథకం ప్రకారమే ఆయన వాహనంపై గూండాయిజానికి దిగాయి. మానకొండూర్ మం�
Gangula Kamalakar | దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడటం సరికాదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.
Minister Gangula Kamalakar | ఢిల్లీ పాలకుల కన్ను తెలంగాణపై పడిందని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట�
Minister Gangula Kamalaker | ఐటీ, ఈడీ సంస్థల దర్యాప్తునకు సంపూర్ణ సహకారం అందిస్తానని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. నిజనిజాలు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే అని మంత్రి పేర్కొన్నారు.