దళిత బంధు దళితుల దశ మార్చుతున్నది. గ్రూపు యూనిట్ల ఎంపిక సత్ఫలితాలనిస్తుండగా, తాజాగా పథకంలో మరో ముందడుగు పడింది. నిన్న మొన్నటిదాకా వ్యవసాయం చేసుకునే హుజూరాబాద్కు చెందిన అక్కాచెల్లెళ్లు గన్నారపు అరుణాద
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును సరి చేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. ప్రతి పాఠశాలలో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేసి సెంట్రలైజ్డ్ అటెండెన్స్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నది. �
‘జిల్లా ఏర్పాటుతోనే సమూల మార్పులు వచ్చాయి.. సర్కారు మంజూరు చేస్తున్న నిధులతో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి’ అంటూ రాష్ట్ర ఎస్సీ, దివ్యాంగ, వృద్ధుల సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జ
గంభీరావుపేటలో ఈ నెల 11న జరిగే కేజీ టూ పీజీ విద్యాలయ భవన సముదాయం ప్రారంభోత్సవానికి రావాలని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో మన జిల్లా ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగించారు. మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సహా 12 మంది నేటి నుం�
Karimnagar | కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలంలో దారుణం చోటుచేసుకున్నది. మండలంలోని రామకృష్ణకాలనీలో తల్లీకూతుళ్లపై దుండగులు కత్తితో దాడిచేశారు. దీంతో కూతురు మరణించగా, తల్లి
“స్వార్థ రాజకీయాలతో దేశం ఆగమవుతున్నది. మతవిద్వేషాలతో అశాంతి కనిపిస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతున్నది. కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో సరైన వృద్ధి కనిప�
మండలంలో దుర్గాదేవి నిమజ్జనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దుర్శేడ్లోని వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గా దేవి మండపంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. దుర్గాదేవి విగ్రహాన్ని ప్రత్యేకంగా అ�
బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను గ్రామాల్లోని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజలకు మరింత వివరింపజేయాలని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో గురువారం వేములవాడ నియోజకవర
ఆరోగ్య తెలంగాణ కోసం అహర్నిశలూ కృషిచేస్తున్న రాష్ట్ర సర్కారు, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం దవాఖానల్లో వసతులు కల్పిస్తున్నది. కొత్తగా పట్టణాల్లో స్థానికంగానే చికిత్స అ
గోదావరిఖని నగరంలో రూ.3.40 కోట్ల సింగరేణి నిధులతో చేపట్టిన నూతన మోడల్ పోలీస్స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 11న హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ర�
దేశంలో పెను మార్పు కోసం మహోద్యమనేత కేసీఆర్ పిడికిలి బిగించారు. నాడు స్వరాష్ట్ర సాధన కోసం కదిలిన ఆయన, నేడు ఉజ్వల భారత్ కోసం అడుగు వేశారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపార్టీకి పురుడు పోసి, తెలంగాణ ఆత్మగౌరవ