జడ్పీ సీఈవో ప్రియాంక రామడుగు మండలం కొక్కెరకుంటలో పనుల పరిశీలన రామడుగు, జూన్ 15: పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జడ్పీ సీఈవో ప్రియాంక సూచించారు. రామడుగు మండలం కొక్కెరక�
శంకరపట్నం, జూన్ 15: ఆయిల్పాం సాగు రైతుకు లాభదాయకంగా ఉంటుందని హార్టికల్చర్ అధికారి స్వాతి తెలిపారు. బుధవారం కాచాపూర్ క్లస్టర్ రైతు వేదికలో ఉద్యానవన శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో రైతుల�
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆయా గ్రామాల్లో పాల్గొన్న అధికారులు ప్రజాప్రతినిధులు, నాయకులు చిగురుమామిడి, జూన్ 15: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి పనులపై అధికారులు, ప్రజా ప్
జగిత్యాలలోని మట్కా స్థావరంపై సీసీఎస్ పోలీసుల దాడి ఏడుగురి ముఠా అరెస్ట్ n రూ.లక్ష, ఏడు మొబైల్ ఫోన్లు స్వాధీనం మహారాష్ట్ర కేంద్రంగా వ్యవహారం వివరాలు వెల్లడించిన ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ జగిత్యాల �
శాతవాహన వీసీ ప్రొఫెసర్ మల్లేశ్ అలరించిన వాణీనికేతన్ కళాశాల వార్షికోత్సవం కమాన్చౌరస్తా, జూన్ 15: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని శాతవాహన యూనివర్సిటీ వ�
కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు కలెక్టరేట్, జూన్ 15: సీనియర్ సిటిజన్స్-2007 చట్టాన్ని జిల్లాలో అధికార యంత్రాంగం సక్రమంగా అమలు చేయాలని కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్రావు కో
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కురిక్యాల, వెంకంపల్లిలో నాయీబ్రాహ్మణ, యాదవ సంఘ భవనాల ప్రారంభం గంగాధర, జూన్ 15: ఉమ్మడి రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన కుల సంఘాల బలోపేతానికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభ�
మంత్రిగా పని చేసిన ఈటల ఒక్క మహిళా సంఘ భవనమైనా కట్టిండా? పల్లె ప్రగతి సమావేశాల్లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి జమ్మికుంట రూరల్, జూన్ 15: సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు పంటలతో పచ్చగా మా�
హాజరైన రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ రూరల్, జూన్ 15: కరీంనగర్ మండలం చామనపల్లి, జూబ్లీనగర్లో గొల్ల, కురుమల కుల దైవం బీరప్ప నాగవెళ్లి కల్యాణోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందు లో భాగంగా బుధవా�
చిగురుమామిడిలో రైతుల దీక్ష సంఘీభావం తెలిపిన టీఆర్ఎస్ నాయకులు చిగురుమామిడి, జూన్ 15: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి నీటి పారుదల ప్రాజెక్ట్ను వెంటనే ప్రారంభించి కరీంనగర్ జిల
మిషన్ కాకతీయలో అభివృద్ధి రూ.22లక్షల నిధులు కేటాయింపు 30 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు మిషన్ కాకతీయ పథకం కింద పునరుద్ధరణకు మున్సిపల్ పరిధిలోని ఇప్పల్నర్సింగాపూర్ గాజోని కుంట ఎంపికైంది. దశాబ్దాల
పర్యవేక్షించిన ప్రజాప్రతినిధులు, అధికారులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచన హుజూరాబాద్ టౌన్, జూన్ 15: మున్సిపల్ పరిధిలోని 30 వార్డుల్లో పట్టణ ప్రగతి పనులు ముమ్మరంగా సాగాయి. ఇందులో భాగంగా ము
కరీంనగర్ : పల్లెలు పట్టణాలుగా మారాలి. అధునీకరణ చెందిన పట్టణాలుగా మెరువాలి. ఆ పట్టణాలను చూసి ప్రజలంతా మురవాలన్న నినాదంతోరాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని బీసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నార�
కరీంనగర్ : దేశంలోని దెయ్యాలను తరిమి కొట్టేందుకు అల్లాను ప్రార్థించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచ దేశాల ముందు భారత్ తలదించుకునే పరిస్థితి వచ్�