‘ఉన్న ఊరిలోనే ఉత్తమ విద్యనందించడమే సర్కారు లక్ష్యం.. ఈ దిశగా మన ఊరు-మన బడి అనే బృహత్తర పథకానికి అంకురార్పణ చేసింది’ అంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. తల్లి
కేంద్రం ఆర్థిక పరమైన అడ్డంకులు సృష్టిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం లేదు. అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నా.. పథకాల అమలును ఆపడం లేదు. ఎప్పట్లాగే ఈ సారి వానకాలం సీజన్ స
కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 250 దరఖాస్తులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యాంప్రసాద్లాల్ దరఖాస్తులు స్వీకరించా
పంతాల కన్నా కేసులను పరిష్కరించుకోవడమే మిన్నని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు పేర్కొన్నారు. రంగంపల్లిలోని జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఆదివారం నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్కు భారీ స�
త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం హైదరాబాద్ తర్వాత రెండోది ఇక్కడే మంత్రి కేటీఆర్ చొరవతో జిల్లెల్లలో అగ్రికల్చర్ కాలేజీ 16 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో భవన సముదాయం మరో 19 ఎకరాల్లో వ్యవసాయ పరి�
ఎంపీ దామోదర్రావు విజ్ఞప్తితో జగిత్యాల కలెక్టర్ రవికి సీఎం కేసీఆర్ ఫోన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, చేపట్టాల్సిన పనులను గుర్తించాలని ఆదేశం వెంటనే గ్రామానికి కలెక్టర్.. 3గంటలకుపైగా పర్యట
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య జ్యోతినగర్, జూన్ 22: మానవ హక్కులపై విస్తృత ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య అధికారు�
గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే రవిశంకర్ బోయినపల్లి, జూన్ 22: మండలంలోని కోరెం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సామ రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చెన్నాడి అమిత్కుమార్
మంత్రి కొప్పుల ఈశ్వర్.. ముస్లిం మైనార్టీ నాయకులతో సమావేశం ధర్మపురి, జూన్ 22: అర్హులైన మైనార్టీలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని మైనారిటీ నాయకులను మంత్రి ఈశ్వర్ ఆదేశించారు. ధర్మపురి ఎమ్మెల్
కమాన్చౌరస్తా, జూన్ 22: తెలంగాణ సారస్వత పరిషత్ సాహిత్య పురసారాలకు జిల్లాకు చెందిన కవులు డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, మెట్ట మురళీధర్ రావు, తుమ్మూరు రామ్మోహన్రావు, పెద్దింటి అశోక్కుమార్ ఎంపికయ్యారు. వ�
జూలై చివరిలో నగరంలోని అన్ని ప్రాంతాలకు రోజూ నీటి సరఫరా మేయర్ యాదగిరి సునీల్రావు ఒకటో డివిజన్లో అభివృద్ధి పనులు ప్రారంభం కార్పొరేషన్, జూన్ 22: నగరంలోని శివారు డివిజన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసార