కమాన్చౌరస్తా, జూలై 8: జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ కళాశాలలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఈషా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ‘రైడ్ ఫర్ సాయిల్’ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన
కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అదనపు కలెక్టర్లు, తహసీల్దార్లతో సమీక్ష కలెక్టరేట్, జూలై 8: జిల్లాలో ఈనెల 15 నుంచి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్ట
హుజూరాబాద్టౌన్, జూలై 8: బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని హుజూరాబాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ అబ్దుల్గఫార్ సూచించారు. శుక్రవారం నమాజు తర్వాత ఏర్పాటు చేసిన సమా
కనగర్తిలో పోస్ట్మ్యాన్ నిర్వాకం గ్రామస్తుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి.. విచారణ చేపట్టిన అధికారులు కోనరావుపేట, జూలై 8: ఆరేళ్లుగా గ్రామంలోకి వచ్చిన ఉత్తరాలను బట్వాడా చేయకుండా ఇంట్లోనే ఉంచుకున్నాడు
కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గురువారం జిల్లాలోని మల్యా�
Satavahana University | కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో (Satavahana University) ఎలుగుబంటి మరోసారి హల్చల్ చేసింది. వర్సిటీ సమీపంలోని మల్కాపూర్లో స్థానికులకు ఎలుగుబంటి కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వా�
కరీంనగర్ : ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పచ్చని తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో మంగళవారం పలు అభివృద్ధ
సత్యసాయిసేవా సమితి సభ్యులు ఓ వైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. మరో వైపు సామాజిక సేవలో మునిగితేలుతున్నారు. మెట్పల్లి ప్రభుత్వ దవాఖానలో రోగుల సహాయకుల కోసం నిత్యాన్నదానం సత్రం నిర్వహిస్తున్నార�
ఇన్నాళ్లూ దగాపడ్డ దళితుల బతుకుచిత్రాన్ని దళితబంధు మార్చివేస్తున్నది. వారి ఆర్థిక స్థితిగతులను మార్చడంతో పాటు మరో పది మందికి దారి చూపుతున్నది. ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామానికి చెందిన బైరిమల్ల విజయ-
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆశలను వమ్ము చేస్తున్నారు. దేశ ప్రధాని వద్దే రెండు రోజులున్నా.. కరీంనగర్కు ఒక్క హామీ ఇప్పించుకోలేకపోయారు. ఇది ఆయన వైఫల్యానిక�
ఈజీ మనీకి అలవాటు పడ్డ ఓ కేటుగాడు.. అబ్బాయిలకు కుచ్చుటోపీ పెడుతున్నాడు. తెలుగు మ్యాట్రీమోనీలో అమ్మాయి డీపీతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి, నమ్మిన వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఓ యువకుడి ఫ
కరీంనగర్, జూలై 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశంలో 65 శాతం ఉన్న బీసీ వర్గాలపై ప్రధాని మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. యావత్ బీసీ�
గ్రామ శివారులో భారీ ఇథనాల్, సిలికా ఫ్యాక్టరీలకు తొలి అడుగు 95 ఎకరాల్లో రూ.1200 కోట్ల పెట్టుబడితో నిర్మాణం వరిగడ్డి నుంచే తయారీ ఇటీవల ప్రజల సమక్షంలోనే ప్రభుత్వంతో ధాత్రి, భువి సొల్యూషన్స్ కంపెనీల ఎంఓయూ 2500 మం
త్రైమాసిక టాక్స్ కట్టాల్సిందే తనిఖీల్లో పట్టుబడితే వాహనం స్వాధీనం, భారీ జరిమానా ఉమ్మడి జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ చంద్రశేఖర్గౌడ్ తిమ్మాపూర్ రూరల్, జూలై1: వాహనదారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్ప�