కరీంనగర్, జనవరి 13: కరీంనగర శివారులోని ప్రభుత్వ ఫార్మా కళాశాల పరిసరాల్లో నిర్వహిస్తున్న బృహత్ పట్టణ ప్రకృతి వనం ముచ్చటగొలుపుతున్నది. తీరొక్క రకాల పూలు, వివిధ రాశుల మొక్కలతో ఆహ్లాదాన్ని పంచుతున్నది. త్వరలోనే ప్రారంభం కానుంది.